Job Loss | హైర్ అండ్ ఫైర్.. నేటి హెచ్ఆర్ పాలసీ! నియమించుకో, పనిచేయించుకో, వదిలించుకో.. నాలుగో ముచ్చటే లేదు. కుమిలిపోతూ కూర్చుంటే లాభం లేదు. ఎవర్నో తిట్టుకోవడం వల్లా ఉపయోగం లేదు. జాబ్ మార్కెట్కు తగినట్టు మన �
గుజరాత్కు చెందిన వైశాలి మెహతా నవతరం వ్యాపారవేత్త. తాను పనిచేస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అకారణంగా అవమానించడంతో.. కోపంతో రిజైన్ చేసి న్యూయార్క్ వెళ్లింది. అక్కడ పండ్ల రసాలను తలపించే సిరప్లు �
పుట్టగొడుగులు శాకాహారుల మాంసాహారం. పోషకాల పుట్ట. మార్కెట్లో వాటి ధర మరింత పెరుగుతుందే కానీ, భారీ పతనం ఉండదు. అందుకే, అనేక అధ్యయనాల తర్వాత ఆమె పుట్టగొడుగుల సాగుకు మొగ్గు చూపింది. ఐదు కేజీలు పండిస్తేనే గొప�
ప్రతి మగవాడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందని అంటారు. ఒక విజయం కాదు, సునాక్ అనేకానేక విజయాల వెనుక అక్షత దక్షత ఉంది. అలా అని ఆమె భర్త చాటు భార్య కాదు. తనదైన వ్యక్తిత్వం ఉంది. తనకంటూ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. �
చిన్నప్పటి నుంచీ బిజినెస్ చెయ్యాలనే ఆలోచన. తర్వాత చదువు.. పెండ్లి.. పిల్లలు. కాలక్షేపానికి ఆర్టిస్ట్గా మారినా.. ఏదో తెలియని వెలితి. అంతలోనే కరోనా. ఆరోగ్యం కోసం తాము ఉపయోగించే వస్తువులు విదేశాల నుంచి రావడం
Chitra Das | పుట్టినరోజులు, వివాహాలు, మర్యాద పూర్వక భేటీల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో చాలా మంది అవతలి వారికి శుభాకాంక్షలు చెప్పేందుకు పుష్పగుచ్ఛాలను ఎంచుకుంటారు. ఆ బొకేలను ఎంత ప్రేమగా దాచుకున్నా ఒకట్రెండు రోజు
వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవచ్చని మనకు తెలుసు. మొక్కల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడే ఈ సేంద్రియ ఎరువు తయారీకి నెల నుంచి నెలన్నర సమయం పడుతుంది. ఇందుకు కొంత స్థలమూ కావాలి. ఆ ఇబ్బంది లేకుండ�
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బెస్ట్ కింద రూ. 6.01 కోట్లను సబ్సిడీ రూపంలో సాయం చేసేందుకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యనిర్వహణ కమిటీ ఆమోదించింది. శుక్రవారం నగరంలో బొగ్గులకుంటలోని దేవాదాయ, ధర్మా�
Millet Mantra | రాగి సంకటి, జొన్నరొట్టె, అంబలి, జొన్నముద్ద, సామలు, అరికెల జావ.. బువ్వ దొరకని రోజుల్లో తాత ముత్తాతలను బతికించింది బలవర్ధకమైన ‘సిరి’ధాన్యాల ఆహారమే. ఆధునిక జీవన విధానంలో పోషకాహారాన్ని దూరం చేసుకున్నాం. �
జేఎన్టీయూహెచ్లో బీటెక్ (ఈఈఈ) మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి వీ మణికంఠరాజుకు యువ పారిశ్రామికవేత్తగా అవార్డు లభించింది. లీడర్ అవార్డు 2022 టాప్ 50 లీడర్స్ ఆఫ్ ఇండియా ఆయనను అవార్డుకు ఎంపిక చేసింది.
తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుపై అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసలు కురిపించారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మంగళవారం మ
Entrepreneur | పర్యావరణం బాగుంటేనే మనిషి బాగుంటాడు. ప్రపంచమూ పచ్చగా ఉంటుంది. పర్యావరణానికి హాని జరగకూడదంటే.. ప్రత్యామ్నాయ వనరులు సృష్టించుకోవాలి. కొందరు యువకులు ఆ బాధ్యతను తీసుకున్నారు. వ్యర్థాలతో కాగితం, కాలుష్�
కృత్రిమ మేధ... ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న సరికొత్త సాంకేతికత. ఈ టెక్నాలజీని రేడియాలజీ విభాగంలోనూ ప్రవేశపెట్టింది మధ్యప్రదేశ్కు చెందిన మీనాక్షి సింగ్. ఎక్స్రే, సీటీ స్కాన్ రిపోర్టుల తయారీలో వై�
హాయిగొలిపే సువాసనల గురించి చెప్పాలంటే కస్తూరి పరిమళమే ముందు వరుసలో ఉంటుంది. కస్తూరి, పునుగు, జవ్వాజి తరహా అత్తరు గుబాళింపులను ఒకప్పుడు చాలా మంది ఆస్వాదించేవారు. అనేకానేక కారణాలతో అత్తరు వాడకం బాగా తగ్గి