ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఈనెల 20 నుంచి లీడ్స్లో మొదలయ్యే ఉన్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలో 14 మంది సభ్యులతో కూడిన జట్టును గురువారం ఇంగ్లండ్ అండ్�
భారత్తో వన్డే సిరీస్తో పాటు చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లండ్ ఎంపిక చేసిన జట్టులో స్టార్ బ్యాటర్ జోరూట్ చోటు దక్కించుకున్నాడు. ఆదివారం 15 మందితో ప్రకటించిన జట్టులో రూట్కు చాన్స్ ఇచ్చారు. దాదాపు ఏ�
Champions Trophy | వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) జట్టును ప్రకటించింది. కెప్టెన్ బాధ్యతలను జోస్ బట్లర్కు అప్పగించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో స్టార్ ఆల్ రౌండర్ బెన్ �
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్.. వన్డే ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసింది. స్టార్ ఓపెనర్ జాసెన్ రాయ్ స్థానంలో.. ఫార్మాట్తో సంబంధం లేకుండా దంచికొడుతున్న హ్యారీ బ్రూక్ను జట్టులోకి తీసుకుంది.
ENG vs AUS | యాషెస్ సిరీస్లో మూడో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు గురువారం (జులై 6) నుంచి హెడింగ్లీ (లీడ్స్)లో మొదలుకానున్నది. ప్రస్తుతం ఈ సిరీస్లో ఇంగ్లండ్ 0-2తో వెనుకంజలో �
విధ్వంసకర ఆటతీరుతో విజృంభిస్తున్న ఇంగ్లండ్ జట్టు.. మరో మ్యాచ్ మిగిలుండగానే పాకిస్థాన్పై సిరీస్ విజయం సాధించింది. సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో గెలిచి.. మూడు మ్యాచ్ల సిరీస�
ఇయాన్ మోర్గాన్.. ఈ పేరు వింటే ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ కళ్లు పెద్దవి చేసేది. అతని ఆటతీరు చూసి ఆశ్చర్యపోయేది. సింగిల్స్, డబుల్స్ కన్నా పరుగుల కోసం ఎక్కువగా బౌండరీలపై ఆధారపడే ఈ ఎడంచేతి వాటం ఇంగ్లిష్ బ్యాటర్..
ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శనలతో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో ఆ జట్టు ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఆ జట్టు టెస్టు సారధి జో రూట్.. తన పదవిని వదులుకున్నాడు. కొత్త సారధిగా బ�
మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు రెండో మ్యాచ్ ఓడింది. తొలి మ్యాచ్లో పాక్ను మట్టికరిపించిన భారత జట్టు రెండో మ్యాచ్లో న్యూజిల్యాండ్ చేతిలో ఓడింది. ఆ తర్వాత వెస్టిండీస్ను చిత్తు చేసి, నాలుగో మ్యా
ముగ్గురు ఆటగాళ్లు సహా ఏడుగురికి వైరస్ పాక్తో సిరీస్కు కొత్త జట్టు లండన్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ముగ్�