జోగుళాంబ గద్వాల జిల్లాలో మైనర్ బాలికలపై వేధింపులు పెరిగాయి. సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో దానిని అనుసరిస్తూ యువకులు తప్పుదోవ పడుతున్నారు. దీంతో గద్వాల నియోజకవర్గంలో అమ్మాయిలు, బాలికలు బయట తిరగాలన�
దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్-2025 షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది.
వనపర్తిలో కొనసాగుతున్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కొంత సాఫీగా సాగిన కళాశాల ప్రస్తుతం సమస్యలకు నిలయంగా మారింది. కేసీఆర్ ప్రభుత్�
Student Records Videos | కాలేజీ అమ్మాయిల వీడియోలను ఒక స్టూడెంట్ రికార్డ్ చేశాడు. టాయిలెట్లో రహస్యంగా ఉంచిన మొబైల్ ద్వారా ఈ చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్�
రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు మెడికల్, డెంటల్ కాలేజీల ప్రవేశాల్ల�
T Hub | విద్యా సంస్థల్లో ఆవిష్కరణల ప్రోత్సహించేందుకు తమిళనాడుకు చెందిన పీఎస్ఎన్ఏ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ(Tamil Nadu Engineering College) టీ హబ్తో(T Hub) ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
డీఎస్సీ పరీక్షలు గురువారం నుంచి నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించనున్నారు.
మహబూబ్నగర్లోని ఫాతిమా విద్యాలయం (క్రిష్టియన్పల్లి), జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల (ధర్మాపూర్)లో డీఎస్సీ పరీక్షలు టీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 7:30 నుంచి 8:50, మధ్యాహ
సంగారెడ్డి జేఎన్టీయూ (JNTU) కాలేజీ క్యాంటిన్లో ఎలుక కలకలం సృష్టిచింది. సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ హాస్టల్లో ఉన్న క్యాంటీన్లో చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడింది. అయ�
జేఎన్టీయూ పరిధిలో 4వేలకు పైగా అదనపు సీట్లకు వర్సిటీ అధికారులు ఎన్వోసీలు జారీచేయడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
జ్ఞాపకశక్తి నైపుణ్యాలను పెంచుకుంటే జీవితంలో విజయం తథ్యం అని వేప అకాడమీ ఎండీ సీఎస్ వేప అన్నారు. చదువులో విజయం సాధించడానికి మేథాశక్తిని ఎలా వినియోగించాలి? అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్
రాజకీయంగా తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు మూహూర్తం దగ్గరపడింది. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ లోక్సభ స్థానం లెక్కింపు