జేఎన్టీయూ పరిధిలో 4వేలకు పైగా అదనపు సీట్లకు వర్సిటీ అధికారులు ఎన్వోసీలు జారీచేయడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
జ్ఞాపకశక్తి నైపుణ్యాలను పెంచుకుంటే జీవితంలో విజయం తథ్యం అని వేప అకాడమీ ఎండీ సీఎస్ వేప అన్నారు. చదువులో విజయం సాధించడానికి మేథాశక్తిని ఎలా వినియోగించాలి? అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్
రాజకీయంగా తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు మూహూర్తం దగ్గరపడింది. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ లోక్సభ స్థానం లెక్కింపు
నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలో రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరుపై ఉస్మానియా విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఎన్టీఏ ఆధ్వర్యంలో జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్(జేఈఈ) మెయిన్-2024 పరీక్షను బుధవారం నుంచి ఆన్లైన్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేయగ
పూర్వ కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ను కలుపుకొని 13 అంసెబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 31,78, 980 మంది ఓటర్లు ఉండగా, అందులో 24,56,146 మంది ఓటు (77.26 శాతం) హక్కును వినియోగించుకున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానాలను తల్చుకుంటే ఇప్పటికీ ప్రజల రక్తం ఉడుకుతది. అలాంటిది తాజాగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘
పూర్వం ఇక్కడ వనాలు ఎక్కువగా ఉండడం వల్ల వనపర్తి అనే పేరు వచ్చింది. స్వాతంత్య్రం రాకముందు ఇది ఒక సంస్థానం. విలీనం తర్వాత ఎన్నికల్లో ఇక్కడి సంస్థానాధీశుల ప్రభావం ఎక్కువగా ఉండేది.
BTech | మీరు పాలిటెక్నిక్ పూర్తిచేశారా.. బీటెక్ చదవాలన్న మీ కోరిక నెరవేరలేదా..! ఉద్యోగం.. కుటుంబ బాధ్యతల్లో మునిగి మీ కలను ఇప్పటికి సాకారం చేసుకోలేకపోయారా.. ! మళ్లీ మీకు చదవాలన్న తృష్ణ ఉంటే. బలమైన ఆకాంక్ష ఉంటే వ�
ఆయనో విద్యావేత్త. ప్రజాప్రతినిధి కూడా.. ఇంకా చెప్పాలంటే పారాచూట్ లీడర్. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. రాత్రికి రాత్రే ఎమ్మెల్యే అయిపోవాలి అన్నట్లుగా ఆయన వ్యవహారముంటుంది. ఈ తొందరపాటుతోనే పార్ట�
అల్లోల ఇంద్రకరణ్రెడ్డి.. సౌమ్యుడు, మంచి మనిషి, నిర్మల్ జిల్లా ప్రగతికి నిరంతరం పరితపించే నాయకుడు. ప్రజాభివృద్ధికి ఎలా తండ్లాడుతాడో నాకు బాగా తెలుసు. ఇవాళ జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతుందంటే ప్రధాన కార�
జిల్లా కేంద్రంలో మూడో రోజు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా, ముద్దపప్పు బతుకమ్మగా అమ్మవారిని పూజించి, బతుకమ్మ ఆడిపాడారు. జిల్లా ఎల్లాపు సంఘం భవనం చింతకుంటలో బతుకమ్మ వేడుకలు కరీంనగర్ జ