తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటి ఆస్పత్రి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసుల నుంచి కోరుతూ ఈడీ లేఖ రాసింద�
ఇద్దరు సీఎంలను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కపిల్ రాజ్ (45) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)లో చేరినట్లు సమాచారం. ఆయన 2009 బ్యాచ�
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) ఈడీ విచారణకు హాజరుకానున్నారు. రూ.17 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో (Loan Fraud Case) 5న విచారణకు రావాలంటూ ఈ నెల 1న ఎన్ఫోర్స్మెంట్�
రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ రుణ ఎగవేత కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. రూ.3 వేల కోట్ల రుణ మోసం కేసులో తొలి వికెట్ డౌన్ అయింది.
Anil Ambandi : ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ (Anil Ambani)కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో షాకిచ్చింది. ఇప్పటికే ఆయనను ఆగస్టు 5న విచారణకు రావాల్సిందిగా ఆదేశించిన ఈడీ.. రూ. 3 వేల కోట్ల రుణ మోసం కేసు(Loan Fraud Case)లో లుక
విపక్షాలను వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తూ మోదీ ప్రభుత్వం తీవ్ర దుర్వినియోగానికి పాల్పడతున్నదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర�
Enforcement Directorate: ఫ్యాషన్ డిజైన్ కంపెనీ మిన్త్రపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫెమా ఉల్లంఘన జరిగినట్లు ఆ కేసులో ఈడీ పేర్కొన్నది. సుమారు 1654.35 కోట్ల మేరకు అవకతవకలు జరిగినట్లు ఈడీ వెల్లడించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ లంచం తీసుకున్నారు. 2009 సంవత్సరంలో వీడియోకాన్ గ్రూపునకు ఇచ్చిన రూ.300 కోట్ల రుణ మంజూరులో రూ.64 కోట్లను లంచం రూపంలో తీసుకున్నట్టు అప్పీలెట్ ట్రిబ్యునల్ తెలిపింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అన్ని హద్దులు దాటుతున్నదని సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ సలహా ఇచ్చేందుకు లేదా దర్యాప్తు సందర్భంగా క్లయింట్లకు ప్రాతినిధ్యం వహించేందుకు