అనిల్ అంబానీకి చెందిన మరో రూ.3 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). బ్యాంకులను మోసం చేసిన కేసులో మనీలాండరింగ్ జరిగిందంటూ ఆరోపిస్తున్న ఈడీ.. తాజాగా అనిల్ అంబానీ,
అసెంబ్లీ ఎన్నికలవేళ పశ్చిమ బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఏకకాలంలో పెద్ద ఎత్తున సోదాలను చేపట్టారు. ప్రజా పంపిణీ కోసం కేటాయించిన గోధుమల అక్రమ రవాణా, అమ్మకాలకు సంబంధించి కేసుల�
Raids | మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్కతా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంతన్ సిన్హా బిస్వాస్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. ఆయనతోపాటు మరికొందరికి చెంది�
I PAC | బొగ్గు స్మగ్లింగ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కొంతకాలంగా సోదాలు జరుగుతున్నాయి. ఇండియాలోనే అతిపెద్ద పొలిటికల్ కన్సల్టెన్సీ అయిన ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడ�
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్, ముంబైలో ఉన్న సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిపినట్టు ఈడీ వర్గ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనీ లాండరింగ్ కేసుల్లో 500 చార్జిషీట్లను దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కేసు నమోదైన తర్వాత సంక్లిష్టమైన వ్యవహారాలను మినహాయ
సికింద్రాబాద్ జోన్ టౌన్ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ దాచా జనార్దన్ మహేశ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనకు చెందిన రూ.5.15 కోట్ల విలువైన 19 స్థిర�
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ సంస్థలపై చేస్తున్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మరో రూ.1,885 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ కుంభకోణం జగన్కు తెలిసి జరిగి ఉండదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం, మీడియాలో వార్తలు వస్తున్నట్టుగా స్కామ్ జరిగిందని తాను నమ్మడం లేదని చెప్పారు. ఏప�
National Herald Case | కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై స్పందన తెలియజేయాలని ఆ నోటీసులలో వారిని కోరింది.
Sabarimala gold case | శబరిమల (Sabarimalai) అయ్యప్ప ఆలయం (Ayyappa temple) లోని బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కు క