సికింద్రాబాద్ జోన్ టౌన్ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ దాచా జనార్దన్ మహేశ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనకు చెందిన రూ.5.15 కోట్ల విలువైన 19 స్థిర�
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ సంస్థలపై చేస్తున్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మరో రూ.1,885 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ కుంభకోణం జగన్కు తెలిసి జరిగి ఉండదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం, మీడియాలో వార్తలు వస్తున్నట్టుగా స్కామ్ జరిగిందని తాను నమ్మడం లేదని చెప్పారు. ఏప�
National Herald Case | కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై స్పందన తెలియజేయాలని ఆ నోటీసులలో వారిని కోరింది.
Sabarimala gold case | శబరిమల (Sabarimalai) అయ్యప్ప ఆలయం (Ayyappa temple) లోని బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కు క
ED Questions | రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ను ప్రశ్నించింది. మనీలాండరింగ్ నివారణ చట్టం
విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసిన ట్యూషన్ ఫీజులు, స్కాలర్షిప్పులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘గుడ్ షెపర్డ్'పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది.
Pinarayi Vijayan | కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) షాకిచ్చింది.
Robert Vadra | యూకేకు చెందిన ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ (Sanjay Bhandari)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపార వేత్త, వయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra)పై ఎన్ఫోర్స్మెంట్ డైరె