బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులకు ‘ఉపాధి హామీ’ సెగ తగులుతున్నది. ఉపాధి బకాయిలను కేంద్రంలోని బీజేపీ సర్కారు చెల్లించకపోవడంపై బెంగాల్ ప్రజలు రాష్ట్ర బీజేపీ నేతలను నిలదీస్తున్నారు.
ఆశావర్కర్లు కేంద్ర ప్రభుత్వంపై నిరసన గళమెత్తారు. మోదీ సర్కార్పై తిరుగుబాటకు దిగారు. కేవలం రూ.4వేల గౌరవ వేతనంతో కుటుంబ అవసరాలు ఎలా తీరుతాయని మోదీ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం గత 60 ర�
కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. కొత్తకొత్త నిబంధనలతో పేదల కడుపు కొడుతున్నది. ఏటా పని దినాలను తగ్గిస్తూ పేదలకు ఉపాధిని దూరం చేస్తున్నది.
నిరుపేద కూలీలకు ఉపాధి హామీ కల్పించే ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకానికి కేంద్రం నిధుల విడుదల నిలిపివేయడం పట్ల పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ చర్యను నిర
గ్రామాల్లోని పేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకా’నికి (ఎంజీఆర్ఈజీఎస్) కేంద్రం పాతరేస్తున్నది. ఒకవైపు బడ్జెట్లో ఏటా భారీగా నిధులకు కోతపెడుతున్న మోదీ సర్కా�
చిన్న, సన్నకారు రైతులను ప్రభుత్వం లాభాల బాట పట్టిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ కర్షకులు పండ్ల తోటలు సాగు చేసేలా చేయూత అందించనున్నది. ఇందుకోసం ఏడాదికి ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు మంజూరు చేయనున్నది.
నిరుద్యోగులను మోసం చేసే పాలకులపై యువత నిరంతరం పోరాటాలు చేయాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ ప్రధ�
ఉపాధి హామీ ఉద్యోగులకు పేసేల్ వర్తింపజేయాలని ఏపీవోల సంఘం నేతలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కోరారు. ఈ మేరకు శుక్రవారం మంత్రుల నివాసంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో ఉపాధి హామీలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం పేస్కేల్ అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావుకు ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు.
కేంద్రం ప్రభుత్వం ధరలు పెంచడంలో చూపుతున్న ఉత్సాహం, శ్రద్ధ ఉపాధిహామీ కూలీరేట్లు పెంచటంలో చూపటం లేదు. కూలీరేట్లను తూతూమంత్రంగా పెంచి చేతులు దులిపేసుకుంటున్నది.
ప్రజాప్రతినిధుల ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న యాక్టివ్ వేజ్ సీకర్స్లో కనీసం 50శాతం మందికి ఉపాధి పనులు కల్పించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఉపాధి హామీ పథకం అమలులో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఓ సామాజిక కార్యకర్త కోర్టుకెక్కారు. చనిపోయిన వ్యక్తుల పేరిట �
ప్రతి పంచాయతీలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పథకం, పంచాయత్ అవ�