ఎన్నికలకు ముందు ఎడా పెడా హామీలిచ్చి.. అది చేస్తాం.. ఇది చేస్తామంటూ ఆశచూపి మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుపై ఉద్యోగులు సమరానికి సిద్ధమయ్యారు. ఇంతకాలం ఓపిక పట్టిన సంఘాలు సర్కారుపై జంగ్కు సిద్ధమయ్యాయి. మొద్ద�
గోపన్పల్లిలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ అధ్వర్యంలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేస్తున్న ఆందోళన శనివారం 11వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో శనివారం ఉద్యోగులు అర�
కేంద్రప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం మంచిర్యాలలో విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలోని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్�
Bodhan Municipal Office | శక్కర్ నగర్ : గత రెండు రోజులుగా ఓ పత్రికతో పాటు, యూట్యూబ్ ఛానల్లో ప్రచురితమైన నిరాధార ఆరోపణలు ఖండిస్తూ బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం మున్సిపల్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే విద్యార్థులతో సహా రోడ్లపై బైఠాయించి సమ్మెను ఉధృతం చేస్తామని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కో�
కాంగ్రెస్ సర్కారుకు చిరుద్యోగులు చుక్కలు చూపిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి తమకు ఇచ్చిన హామీ ఎటుపోయిందంటూ ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏడాదికాలంగా వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించ�
తమ ఉద్యోగాలను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా ఉద్యోగులు సోమవారం నిరసన చేపట్టారు. సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కమ్మర్పల్లి, వేల్పూర్ మండలకేంద్రాల్లో ఉద్యోగు�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటికీ సంబంధించిన 10 ఎకరాల స్థలాన్ని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కేటాయించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ �
317జీవో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో స్థానికతకు అవరోధంగా ఉన్న చట్టపరమైన క్లాజ్లను సవరించాల్సి ఉందని అడ్వకేట్ జనరల్, న్యాయవిభాగం అధికారులు వెల్లడించారు.
Ambedkar Open University | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ(Ambedkar Open University) ప్రాంగ ణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (JNFAU) కేటాయించాలన్న ప్రభుత్వ ఆలో�
సీపీఎస్, యూపీఎస్లు బేషరతుగా మా కొద్దు, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాక్ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావులు అన్నారు. ఈ మేరకు ఆదివారం పెన్షన్ విద�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో మిషన్ భగీరథ పథకం తాగునీటి సరఫరా చేసే తాత్కాలిక కార్మికులు వేతనాల కోసం ఆందోళన బాట పట్టారు. దీంతో న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు తాగునీటి కోసం