పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్, రేవెన్యూ ఉద్యోగులు భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం ముందు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. పీఆర్సీ సాధన కోసం సెప్టెంబర్ 6న సంకల్ప సభ నిర్వహించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. అదేవిధంగా 1వ తేదీని సీపీఎస్ విద్రోహ దినంగా పాట�
మాటిచ్చి తప్పిన కాంగ్రెస్ సర్కార్పై ఉద్యోగులు కదంతొక్కారు. ‘కాంగ్రెస్ మ్యానిఫెస్టో డే అయిన నవంబర్ 17లోగా సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేయకుంటే అదేరోజు నుంచి సామూహిక సెలవులు పె�
హక్కుల సాధనే లక్ష్యంగా సర్కార్పై ఉద్యోగులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈనెల 27న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో ఉద్యోగులందరూ పాల్గొనాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ విక్
పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన కుటుంబాలకు, నిర్మాణ సమయంలో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయల�
కోటిన్నర మంది ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే జలమండలి నిర్లక్ష్యానికి గురవుతున్నదని బీఆర్టీయూ నాయకులు అన్నారు. ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయం ఎదుట ఆదివారం ఉద్యోగుల బదిలీలు, సిబ్బంది కొరత, ఇతర �
ఉద్యోగులు కదం తొక్కారు. నిరసన ప్రదర్శనలు, నినాదాలతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ దద్దరిల్లాయి. శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పీఆర్సీతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు.
Employees Protest | ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు.
మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో గల ఆర్అండ్బీ విభాగానికి చెందిన సీ�
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిషరించాలని టీఎస్యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కేజీవీబీ, యూఆర్ఎస్లో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నా వారి వేతనాల అరకొరగ�
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమా
దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఎన్పీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన తెలిపారు.
ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం పెద�
తమకు జీతాలను సకాలంలో చెల్లించాలని కోరుతూ నాగార్జునసాగర్ హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖాన సిబ్బంది శుక్రవారం భోజన విరామ సమయంలో ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు.