తమను రెగ్యులరైజ్ చేయాలని, బేసిక్ పే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న సమగ్ర శిక్షా ఉద్యోగులు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసన దీక్షలు చేపట్టనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ యాదగిరి, ప్రధాన క�
వేతనాల కోసం మిషన్ భగీరథ కార్మికులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో మంగళవారం మిషన్ భగీరథ కార్యాలయం వద్ద కార్మికులు బైఠాయించారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి చేసేదొకటి అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. ప్రజలను తప్పుదారి పట్టించి పబ్బం గడపాలని కాంగ్రెస్ సర్కారు చూస్తున్నదని ఆయన సోమవారం ఒక ప్రక�
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దేశ
ఉద్యోగుల నిరసన | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్టాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ చట్టం సవరణ బిల్లున