ఎక్కడ ఎవరికి ఏ ఆపదొచ్చినా ఫోన్ చేసిన క్షణాల్లోనే కుయ్..కుయ్ అంటూ వచ్చే వాహనం 108 అంబులెన్స్. మనిషి ప్రాణాలు కాపాడడంలో ఆ వాహనం పాత్ర ఎంత ఉందో, అంతకు రెట్టింపు పాత్ర వాహనం నడిపే పైలట్లది. కొన ఊపిరితో కొట్టు
శ్రీలంకలో వైద్య వ్యవస్థ కుప్పకూలుతున్నది. దేశానికి కావాల్సిన మందుల్లో దాదాపు 80 శాతం దిగుమతుల ద్వా రానే లభ్యమయ్యేవి. అయి తే విదేశీ మారక ద్రవ్యం నిల్వలు భారీగా పడిపోవడంతో దిగుమతి చేసుకునే పరిస్థితులు లేవ�
జిల్లా స్థాయిలోనే అత్యవసర వైద్య సేవలు అందించేలా చూడాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. అనవసరంగా హైదరాబాద్ దవాఖానలకు రిఫర్ చేయొద్దని సూచించారు. అత్యవసర కేసులను తమ వద్దకే పంప�
శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఎమర్జెన్సీ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ద
ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజా నిరసనలు ఉద్ధృతం కావడంతో అధ్యక్షుడు రాజపక్స దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు. భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలనిచ్చారు. నిరసన ప్రదర్శనలు ఎవరు నిర్�
Sri Lanka | తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు (Sri Lanka) భారత్ చేయుతనందిస్తున్నది. రవాణా రంగంలో కీలక పాత్ర పోషించే డీజిల్ను లంకకు అందించింది. బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన 40 వేల టన్నుల డీజిల్ను
Sri Lanka | ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో (Sri Lanka) ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎమర్జెన్సీ ప్రకటించార�
భారతదేశం 1947లో పుట్టలేదని మోదీ వ్యాఖ్యానించారు. ప్రముఖ సిక్కు మతగురువులను శుక్రవారం తన నివాసానికి ఆహ్వానించారు. వారితో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కార్లపై ఎర్రబుగ్గను పెట్టుకొని తిరిగేవారిపై చర్యలు చేపట్టాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. ఎర్ర బుగ్గ కార్ల వినియోగంపై దాఖలైన ప్రజాప్ర�
కొడంగల్ : అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తక్కువ సమయంలో మెడిసిన్ అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసి డ్రోన్ సహాయంతో ఆకాశ మార్గాన మందులు చేరవేసే ప్రక్రియ చేపట్టింది. ఇం�
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరదఎస్సారెస్పీలోకి 2లక్షల 20 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో మెండోరా : గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్
General Min Aung Hlaing : మయన్మార్ దేశ ప్రధానమంత్రిగా సైనిక నాయకుడు తనకు తాను ప్రకటించుకున్నాడు. రెండేండ్ల తర్వాత ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలు నిర్వహిస్తామని జనరల్ మిన్ ఆంగ్ హేలింగ్ చెప్పాడు.