న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. 1975 నాటి ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎన్నటికీ మరవలేమన్నారు. 1975 నుంచి 1977 వరకు వ్యవస్థీకృత పద్ధతిలో అన్ని వ్యవస్థలను నాశ�
ఎయిర్ ఫోర్స్| భారత వాయుసేనకు చెందిన ధృవ్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. లాఢక్లో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ధృవ్ హెలికాప్ట�
హింసాకాండపై విచారణ జరిపించండిసుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు న్యూఢిల్లీ, మే 4: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం హింసాకాండ చెలరేగిందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ సుప్రీంకోర్టు�
కరీంనగర్లో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ప్లాంట్ రాష్ట్రంలోనే మొదటిసారి ప్రారంభం రోజుకు 88 సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి కరీంనగర్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత
ముంబై, మార్చి 31: పిత్తవాహిక (బైల్ డక్ట్)లోని రాయిని తొలగించేందుకు ఎన్సీపీ అధినేత శరద్పవార్కు అత్యవసరంగా ఎండోస్కొపి చేసినట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నదని బుధవారం చెప్పా
న్యూఢిల్లీ: అనూహ్య ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి కరోనా మహమ్మారి ప్రభావంతో సిబ్బంది వేతనాల్లో కోత విధించడంతోపాటు ఉద్యోగుల ఉద్వాసనలు జరిగాయి. దరిమిలా అత్యధికులు