యూకేలోని మొబైల్ ఫోన్లు అన్నింటికీ ఏప్రిల్ 23న సైరన్ లాంటి అలర్ట్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల వంటి ప్రాణాంతక ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఉద్దేశించిన కొత్త
టర్కీ, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 8 వేల మందికిపైగా మరణించారు. శిథిలాలను తొలగిస్తుండటంతో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి.
పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు నెలకొన్న నేపథ్యంలో చేసిన వివాదాస్పద ట్వీట్లతో 2021 మేలో కంగనారనౌత్ అకౌంట్ (Twitter) నిలిపేశారు. దీంతో కంగనా ఇన్ స్టాగ్రామ్ నుంచి కూడా బయటకు వచ్చేసింది.
హైదరాబా ద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్షత గాత్రులకు క్షణాల్�
PM Modi on Mulayam Singh Yadav: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇవాళ కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. ములాయం మృతి పట్ల ప్రధాని మోదీ నివాళి అర్పించార�
ఎదిగే క్రమంలో పిల్లలకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పడం చాలా అవసరం. అలా చేయడమే ఒక తల్లి ప్రాణాలు కాపాడింది. ఇంట్లో ఉండగా ఆమెకు అనుకోకుండా కళ్లు తిరిగాయి. దాంతో స్పృహకోల్పోయి కింద పడిపోయింది. ఆ ఇంట్లో నాలుగ
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధుల మధ్య పోటీ లాంఛనప్రాయ పోరు కాదని ఎన్నో అంశాలు చోటుచేసుకోవచ్చని విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్ధి మార్గరెట్ అల్వా అన్నారు.
రీసెంట్గా పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంఛ్ అయింది ఎమర్జెన్సీ (Emergency). ఈ చిత్రంలో దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్ కీ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే కంగనా లుక్ కూడా విడుదల చేయగా మంచి స్పందన వస్తోంద
Emergency | ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం నుంచి పరారవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. లైంగికదాడులను నిరోధించడానికి అక్కడ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించేందుకు యోచిస్తున్నది. పంజాబ్