న్యూయార్క్: సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ను కొనుగోలు చేయనున్నట్లు ఇటీవల బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆయన కొత్త అప్డేట్ ఇచ్చారు. ట్విట్టర్ సంస్థ టేకోవర్ �
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. 2020 జనవరి ఆరవ తేదీన క్యాపిటల్ హిల్పై దాడి తర్వాత ట్రంప్ అకౌంట్ను ట్విట్టర్ సంస్థ సీజ్ చే
ముంబై: బిలియనీర్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ 2007లో ఇండియాలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన తాజ్మహల్ను విజిట్ చేశారు. ఈ టూర్ను ఇవాళ మస్క్ గుర్తు చేసుకున్నారు. తాజ్మహల్ ప్రపంచంలో ఓ అద్భుత కట్టడ�
న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్కు.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా భారత్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. భారత్లో టెస్లా కార్ల తయారీ కో�
ప్రముఖ బిలీనియర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన నాటి నుంచి ఆ సంస్థలో పనిచేసే వారిలో ఎవరెవరి ఉద్యోగాలు ఊడుతాయనే చర్చ ముందుకు వచ్చింది. ఈ జాబితాలో ట్విట్టర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్, కంప
టెస్లా సీఈవో, ట్విట్టర్కు కాబోయే బాస్ ఎలాన్ మస్క్కు ట్విట్టర్ ఖాతా ఫాలోవర్లలో దాదాపు సగం వరకు నకిలీవని వెల్లడైంది. ట్విట్టర్ ఆడిటింగ్ టూల్ ‘స్పార్క్టోరో’ ప్రకారం రీసెర్చ్ ఆడిట్ సమయానికి మస్