వాషింగ్టన్: చైనా సైనిక పరిశోధకులు భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ తమ దేశ భద్రతకు స్టార్లింక్ శాటిలైట్లతో ప్రమాదం ఏర్పడితే, వాటిని నిర్వీర్యం చేసేందుకు కావాల్సిన టెక్నాలజీ సామ�
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2016లో ఓ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అందుకు భారీ మొత్తంలో ముట్టజెప్పి నోరు మూయించారని అమెరికన్ మీడియా కోడై కూస్తున్నది.
మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న డీల్పై ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ మరో మెలికపెట్టారు. ట్విట్టర్లో నకిలీ/స్పామ్ ఖాతాలు 5 శాతంలోపే ఉన్నాయన్న రుజువును
న్యూయార్క్: సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ను కొనుగోలు చేయనున్నట్లు ఇటీవల బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆయన కొత్త అప్డేట్ ఇచ్చారు. ట్విట్టర్ సంస్థ టేకోవర్ �
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. 2020 జనవరి ఆరవ తేదీన క్యాపిటల్ హిల్పై దాడి తర్వాత ట్రంప్ అకౌంట్ను ట్విట్టర్ సంస్థ సీజ్ చే
ముంబై: బిలియనీర్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ 2007లో ఇండియాలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన తాజ్మహల్ను విజిట్ చేశారు. ఈ టూర్ను ఇవాళ మస్క్ గుర్తు చేసుకున్నారు. తాజ్మహల్ ప్రపంచంలో ఓ అద్భుత కట్టడ�
న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్కు.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా భారత్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. భారత్లో టెస్లా కార్ల తయారీ కో�