ముంబై: బిలియనీర్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ 2007లో ఇండియాలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన తాజ్మహల్ను విజిట్ చేశారు. ఈ టూర్ను ఇవాళ మస్క్ గుర్తు చేసుకున్నారు. తాజ్మహల్ ప్రపంచంలో ఓ అద్భుత కట్టడ�
న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్కు.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా భారత్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. భారత్లో టెస్లా కార్ల తయారీ కో�
ప్రముఖ బిలీనియర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన నాటి నుంచి ఆ సంస్థలో పనిచేసే వారిలో ఎవరెవరి ఉద్యోగాలు ఊడుతాయనే చర్చ ముందుకు వచ్చింది. ఈ జాబితాలో ట్విట్టర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్, కంప
టెస్లా సీఈవో, ట్విట్టర్కు కాబోయే బాస్ ఎలాన్ మస్క్కు ట్విట్టర్ ఖాతా ఫాలోవర్లలో దాదాపు సగం వరకు నకిలీవని వెల్లడైంది. ట్విట్టర్ ఆడిటింగ్ టూల్ ‘స్పార్క్టోరో’ ప్రకారం రీసెర్చ్ ఆడిట్ సమయానికి మస్
Elon Musk Biography | ఎలన్ మస్క్ ఎవరు? గొప్ప ధనవంతుడు. సాంకేతిక లోకాన్ని శాసిస్తున్న శాస్త్రవేత్త. ఇతర గ్రహాల మీదికి దూకుతున్న ఔత్సాహికుడు. ..నిజానికి ఈ పరిచయాలేవీ అంతగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. వాటిని తను సాధించిన
‘ప్రముఖులు చేసిన ట్వీట్లను, వైరల్ అయిన ట్వీట్లను, సమాచారపరంగా ముఖ్యమైన ట్వీట్లను థర్డ్ పార్టీ వెబ్ సైట్లు ఉపయోగించుకోవాలంటే డబ్బులు కట్టాలి. ట్విట్టర్ సంస్థ ఉన్నత ఉద్యోగుల జీతాలను తగ్గిస్తాం’.. ట్వ�