వాషింగ్టన్: టెస్లా కంపెనీ ఓనర్, బిలియనీర్ ఎలన్ మస్క్కు చెందిన 18 ఏళ్ల కుమారుడు జేవియర్ తన పేరును మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ట్రాన్స్జెండర్గా మారిన ఆ పిల్లాడు పేరుతో పాటు జెండ
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్.. ప్రఖ్యాత సోషల్ మీడియా ప్లాట్ఫాం యూట్యూబ్ను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. యూట్యూబ్లో చాలా స్కామ్ యాడ్స్ ఉన్నాయని అంతకుముందే ట్వీట్ చేసిన మస్క్.. మరో మీమ్ను ట్వీట�
ట్విట్టర్ టేకోవర్ డీల్లో తాజాగా మరో ట్విస్ట్ ఏర్పడింది. మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు తాను కుదుర్చుకున్న డీల్ నుంచి వైదొలగుతానంటూ ప్రపంచ కుబేరుడు, �
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు గట్టి షాకిచ్చాడు. ఇటీవలే తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులంతా ఆఫీసుకు రావలసిందేనని, లేదంటే ఉద్యోగాలు ఊడతాయని తేల్చిచెప�
తొలుత తమ కార్లను విక్రయించడానికి, సర్వీస్ చేయడానికి అనుమతిస్తేనే భారత్లో వాహన తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అమెరికా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా వ్యవస్థాపకుడు, సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి స్పష
న్యూఢిల్లీ: టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చేశారు. ఇండియాలో ఆ కంపెనీ ప్లాంట్ను ఓపెన్ చేస్తుందా లేదా అన్న అంశంపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇండియాలో టెస్లా కంపె