ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు గట్టి షాకిచ్చాడు. ఇటీవలే తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులంతా ఆఫీసుకు రావలసిందేనని, లేదంటే ఉద్యోగాలు ఊడతాయని తేల్చిచెప�
తొలుత తమ కార్లను విక్రయించడానికి, సర్వీస్ చేయడానికి అనుమతిస్తేనే భారత్లో వాహన తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అమెరికా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా వ్యవస్థాపకుడు, సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి స్పష
న్యూఢిల్లీ: టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చేశారు. ఇండియాలో ఆ కంపెనీ ప్లాంట్ను ఓపెన్ చేస్తుందా లేదా అన్న అంశంపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇండియాలో టెస్లా కంపె
వాషింగ్టన్: చైనా సైనిక పరిశోధకులు భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ తమ దేశ భద్రతకు స్టార్లింక్ శాటిలైట్లతో ప్రమాదం ఏర్పడితే, వాటిని నిర్వీర్యం చేసేందుకు కావాల్సిన టెక్నాలజీ సామ�
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2016లో ఓ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అందుకు భారీ మొత్తంలో ముట్టజెప్పి నోరు మూయించారని అమెరికన్ మీడియా కోడై కూస్తున్నది.
మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న డీల్పై ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ మరో మెలికపెట్టారు. ట్విట్టర్లో నకిలీ/స్పామ్ ఖాతాలు 5 శాతంలోపే ఉన్నాయన్న రుజువును
న్యూయార్క్: సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ను కొనుగోలు చేయనున్నట్లు ఇటీవల బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆయన కొత్త అప్డేట్ ఇచ్చారు. ట్విట్టర్ సంస్థ టేకోవర్ �
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. 2020 జనవరి ఆరవ తేదీన క్యాపిటల్ హిల్పై దాడి తర్వాత ట్రంప్ అకౌంట్ను ట్విట్టర్ సంస్థ సీజ్ చే