ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఒక్కడే కదా. అలాంటి వాళ్లు మరింత మంది ఉంటే? ప్రపంచం మరింత మారిపోతుందనేది చాలా మంది వాదన. ఇదే విషయాన్ని ఒక ప్రముఖ కంపెనీ కూడా నమ్మిందట. అందుకే మస్క్ తండ్రి దగ్గరకెళ్లి ఆయన వీర్యదా�
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ సంపద రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. దేశంలో అత్యంత సంపన్నుడిగా అవతరించిన అదానీ..ప్రపంచ శ్రీమంతుల జాబితాలో దూసుకుపోతున్నారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బ
ప్రఖ్యాత మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను తాను కొనేస్తానని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కొంతకాలం క్రితం ప్రకటించారు. దీనికోసం 44 బిలియన్ డాలర్ల డీల్ కూడా చేసుకున్నాడు. అయితే ట్విట్టర్లోని బాట్స్, ఫేక్ ఖ�
న్యూఢిల్లీ, జూలై 9: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్కు ప్రపంచ శ్రీమంతుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గుడ్బై చెప్పారు. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న డీల్ను రద్�
వాషింగ్టన్: ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేయాలని బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. సుమారు 44 బిలియన్ల డాలర్లకు దాన్ని ఆయన సొంతం చేసుకోవాలనుకున్నారు. అయితే ఆ డీల్ నుంచి మస
వాషింగ్టన్: టెస్లా కంపెనీ ఓనర్, బిలియనీర్ ఎలన్ మస్క్కు చెందిన 18 ఏళ్ల కుమారుడు జేవియర్ తన పేరును మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ట్రాన్స్జెండర్గా మారిన ఆ పిల్లాడు పేరుతో పాటు జెండ