తనకు సొంతిల్లు లేదని, స్నేహితుల ఇండ్లల్లోనే పడుకొంటానని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలా న్ మస్క్ తెలిపారు. టెస్లాలో పనిచేసే ఇంజినీర్ల బృందంలో తనకు చాలామంది మిత్రులు ఉన్నారని, రాత్రిళ్లు వాళ్ల ఇండ్ల
మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను సొంతం చేసుకునేందుకు ప్రపంచంలో అత్యంత శ్రీమంతుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సిద్ధమయ్యారు. ఇప్పటికే 9 శాతం వాటాను కొన్న మస్క్ అమెరికా క
వాషింగ్టన్: ట్విట్టర్ సంస్థ బోర్డు సభ్యుల్లో ఎలన్ మస్క్ చేరడం లేదని ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ తెలిపారు. ఇటీవల సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్లో మస్క్ 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం తె�
ప్రఖ్యాత సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో ఎడిట్ ఆప్షన్ ఉండదు. అయితే ఇది కావాలని చాలా మంది ప్రముఖులు చాలా కాలంగా ట్విట్టర్ను అభ్యర్థిస్తున్నారు. ఇటీవల ట్విట్టర్లో భారీగా షేర్లు కొన్ని ప్రపంచ కుబేరుడు �
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ సంపన్నుల జాబితా రిలీజైంది. 36వ వార్షిక ర్యాంకింగ్ వివరాలను వెల్లడించారు. తాజా జాబితాలో 2668 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆ మొత్తం మంది సంపన్నుల ఆస్తులు సుమారు 12.7 ట్రిలియన్ల డాలర్లు �
ఈవీల తయారీ సంస్థ టెస్లా యజమాని ఎలాన్ మస్క్..ట్విట్టర్లో 9.2 శాతానికి సమానమైన 73.5 మిలియన్ల షేర్లను కొనుగోలు చేశారు. గత నెలలో సంస్థపై వ్యంగస్థాలు సందించిన మస్క్..తాజాగా పెట్టుబడులు పెట్టడం విశేషం. సోషల్ మ�
న్యూఢిల్లీ: కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ అధికార ట్విట్టర్ ఖాతా గురువారం కొంత సేపు హ్యాక్ అయ్యింది. ఈ ఖాతా పేరును టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్గా మార్చారు. ఆయన ఫొటోను ప్రొఫైల్ పిక్గా ఉంచారు