Sam Altman | ఎలాన్ మస్క్ (Elon Musk), శామ్ ఆల్ట్మన్ (Sam Altmon) మధ్య సోషల్ మీడియా (Social Media) వేదికగా వార్ కొనసాగుతోంది. వీళ్ల మధ్య గత కొంతకాలంగా ఓపెన్ ఏఐ సంస్థ పనితీరు విషయంలో వివాదం నడుస్తోంది.
అమెరికా అధ్యక్షుని కార్యాలయంలోని రిసొల్యూట్ డెస్క్(అధ్యక్షుడు కూర్చునే స్థానం)లో ఆశీనుడై ఉన్న టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఫోటోతో వెలువడిన టైమ్ మ్యాగజైన్ తాజా సంచిక కలకలం సృష్టించింది.
ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్లింక్ శాటిలైట్లు క్రాష్ అవుతున్నాయి. భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతున్నాయి. 2025 జనవరి నెలలోనే సుమారు 120కి పైగా స్టార్లింక్స్ క్రాష్ అయ్యాయి. ఈ
ఆటోమేషన్ సాయంతో అమెరికా ప్రభుత్వ రోజూవారీ కార్యకలాపాల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్షీ (డోజ్)లో భారత సంతతి కుర్రాడ�
అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. వాక్ స్వాతంత్య్రం, మానవ హక్కుల రక్షణ కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయన పేరు నామినేట్ అయ్యిందని యూరోపియన్�
Donald Trump | వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుష్ విల్మోర్ వారం రోజుల మిషన్ కోసం వెళ్లి సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
Vivek Ramaswamy | డోజ్ నుంచి వివేక్ రామస్వామి వైదొలగడం వెనక టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) హస్తం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రామస్వామి తాజాగా స్పందించారు.
దట్టమైన అడవైనా, మారుమూల ప్రాంతమైనా.. భీకర తుఫానులోనైనా, పెను విపత్తులోనైనా... ఎక్కడైనా, ఎలాంటి అత్యవసర స్థితిలోనైనా సెల్ఫోన్కు సిగ్నల్ అందే రోజులు రానున్నాయా? భూమిపైన ఉండే సెల్ టవర్లతో సంబంధం లేకుండా �
అమెరికాలో భారత సంతతి రాజకీయ నాయకుడు వివేక్ రామస్వామి ట్రంప్ సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసిన ‘డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న్మెంట్ ఎఫిషియెన్సీ’(డోజ్)ను వీడుతున్నట్టు సోమవారం ప్రకటించారు. ఓహియో గవర్నర�
Elon Musk: గుండెపై కుడి చేయిని పెట్టి, ఆ తర్వాత బలంగా ఆ చేయిని గాలిలోకి విసిరాడు మస్క్. అయితే ఎలన్ ఇచ్చిన ఆ సంకేతంపై విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ ర్యాలీలో ఆయన ఇచ్చిన సెల్యూట్ నాజీలదని ఆన్లైన్లో ట్ర�
ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల సంపద వేగంగా పెరుగుతూపోతున్నది. కొత్త బిలియనీర్లూ అంతే స్పీడుగా పుట్టుకొస్తున్నారు. గత ఏడాది సగటున వారానికి నలుగురు బిలియనీర్లు అవతరించారని ఆక్స్ఫామ్ తాజా నివేదిక తెలియజేస
ఇటీవల అమెరికాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన భారత సంతతికి చెందిన విజిల్బ్లోయర్, ఓపెన్ ఏఐ పరిశోధకుడు సుచిర్ బాలాజీ తల్లి పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు చేశారు.