హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్తో అన్ని సమస్యలే ఎదురవుతున్నాయి. కంటోన్మెంట్ పరిధిలోని భూములు సైతం ఈ ప్రాజెక్టు కింద సేకరణ చేస్తున్న విషయం తెలిసిందే.
సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ప్రభుత్వం నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ భూములు నిజాం నవాబులదని నవాబ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ న్యాయ సలహాదారుడు గడ్డం అబేల్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్
ఎలివేటేడ్ కారిడార్ భూసేకరణపై గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ రింగ్రోడ్డు వరకు 18 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న కారిడార్ నిర్మాణానికి సంబంధిం
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుపై స్థానికుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఓవైపు ప్రాజెక్టు వెడల్పు తగ్గించి, పరిహారం పెంచాలని ఇప్పటికే జేబీఎస్ శామీర్పేట్ మార్గంలో నివాసితులు ఆందోళన వ్యక్తం చేస�
బోయిన్ పల్లి ప్రాంతంలో ట్రాఫిక్ ను తగ్గించే విధంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి సూచించారు.
ప్యారడైజ్ నుంచి శామీర్పేట వరకు నిర్మించ తలపెట్టిన 18 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్కు అడుగడుగునా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు అందుకున్న వారు భూసేకరణ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకి�
హెచ్ఎండీఏ చేపట్టను న్న రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు పరిహార చెల్లింపు నగదు రూ పంలోనే జరగనుంది. నార్త్ సిటీ మీ దుగా రెండు ఎలివేటెడ్ కారిడార్లను దాదాపు రూ.12 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేంద�
HMDA | హెచ్ఎండీఏ చేపట్టనున్న రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు పరిహార చెల్లింపు నగదు రూపంలోనే జరగనుంది. గతంలో టీడీఆర్ రూపంలో పరిహారం చెల్లించేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైనా... క్షేత్రస్థాయిలో తీవ్ర వ
Hyderabad | మేడ్చల్, జనవరి31(నమస్తే తెలంగాణ): ఎలివేటెడ్ కారిడార్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ గుర్తింపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే భూసేకరణ ప్రక్రియకు సంబంధించి వచ్చిన అభ్యంత
రాష్ట్ర ప్రభుత్వం ప్యారడేజ్ నుంచి శామీర్పేట వరకు చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్తో కంటోన్మెంట్ వ్యాప్తంగా సుమారు 25 దేవాలయాలు కూల్చివేతకు గురవుతున్నాయని, తద్వారా విలువైన చారిత్రక సంపదను కోల్పోతా�
రాజీవ్ రహదారిపై జేబీఎస్ నుంచి శామీర్పేట రింగురోడ్డు వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్(ఫ్లై ఓవర్ బ్రిడ్జి)కి సంబంధించి భూ సేకరణపై అభ్యంతరాల గడువు ముగిసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జరి�
ఎలివేటేడ్ కారిడార్ భూ సేకరణ పనులు అంత సులువుగా ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ వరకు రాజీవ్ రహదారిపై నిర్మించనున్న ఎలివేటేడ్ కారిడార్కు అవసరమైన భూ సేకరణ పనులలో
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో మరో కీలక అంశం తెరమీదకు వచ్చింది. ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ విడుదల కాగా, ప్రాజెక్టు కోసం ఆస్తులు సేకరించేందుకు జిల్లా రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కేవలం శంకుస్థాపనలు, చర్చలకే పరిమితమైంది. ఇప్పటికీ రక్షణ శాఖ నుంచి తీసుకోవాల్సిన భూముల వ్యవహారం కొలిక్కి రాలేదు.