ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు నార్త్ సిటీ జనాలకు శాపంగా మార్చేసింది కాంగ్రెస్ సర్కారు. బహుళ ప్రయోజనాలతో ప్రజల సహకారంతో సజావుగా చేపట్టాల్సిన ప్రాజెక్టును కాస్తా వివాదస్పదం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడ�
నగరం నుంచి రాజీవ్ రహదారి మార్గంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ ప్రక్రియకు ప్రామాణికత లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. బహిరంగ ధర..ఎస్ఆర్వో రేట్లను విస్మరించి.. గజానికి
ప్రభుత్వం పక్షపాత వైఖరితో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ బాధితులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంత వాసులలో వ్యాపారులు, భూ యజమానులు తీవ్ర మన�
నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకే ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న భూములకు, వేర్వేరు రకాల పరిహార విధానాల�
నార్త్ సిటీ వాసుల కష్టాలను తీర్చే ఎలివేటెడ్ కారిడార్కు భూసేకరణ గ్రహణంలా మారింది. జేబీఎస్ నుంచి శామీర్పేట్ మార్గంలో, జేబీఎస్ నుంచి మేడ్చల్ మార్గంలో ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నీటి మూటలా మ
Elevated Corridor | హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి శామీర్పేట మార్గంలో పరిహారంపై నాన్చుతున్న సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బాధితులకు ఇచ్చే పరిహారంలో వ్య
సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ)ఎలివేటెడ్ కారిడార్ విషయంలో సర్కార్ రెండు గ్లాసుల విధానాన్ని అమలు చేస్తోంది. ఒక ప్రాంతానికి ఒక రకంగా, ఇంకో ప్రాంతానికి ఇంకో విధంగా పరిహారం చెల్లిస్తోంది. ప్రాంతానిక�
శరవేగంగా విస్తరిస్తున్న నార్త్ హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో విస్తరణ అత్యంత కీలకంగా మారింది. 30లక్షలు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతానికి మెరుగైన రవాణా సదుపాయాలతో రూపురేఖలు మారిపోనున్నాయి. బహుళ ప్రయోజనాల�
జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు చేపట్టనున్న ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణాన్ని ప్రభుత్వం 200 ఫీట్ల నుంచి 100 ఫీట్లకు తగ్గించి బాధితులకు భూమికి బదులుగా భూమిని కేటాయించా లని రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్�
హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్తో అన్ని సమస్యలే ఎదురవుతున్నాయి. కంటోన్మెంట్ పరిధిలోని భూములు సైతం ఈ ప్రాజెక్టు కింద సేకరణ చేస్తున్న విషయం తెలిసిందే.
సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ప్రభుత్వం నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ భూములు నిజాం నవాబులదని నవాబ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ న్యాయ సలహాదారుడు గడ్డం అబేల్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్
ఎలివేటేడ్ కారిడార్ భూసేకరణపై గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ రింగ్రోడ్డు వరకు 18 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న కారిడార్ నిర్మాణానికి సంబంధిం
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుపై స్థానికుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఓవైపు ప్రాజెక్టు వెడల్పు తగ్గించి, పరిహారం పెంచాలని ఇప్పటికే జేబీఎస్ శామీర్పేట్ మార్గంలో నివాసితులు ఆందోళన వ్యక్తం చేస�