ఆదిలోనే హంసపాదు అన్నట్లు.. ఎలివేటెడ్ కారిడార్ విషయంలో మరో చిక్కు ముడి పడింది. ప్రాజెక్టు పనులు మొదలుపెట్టక ముందే సికింద్రాబాద్ క్లబ్ కోర్టు మెట్లను ఎక్కింది.
హైదరాబాద్-శ్రీశైలం రోడ్డు మార్గాన్ని మెరుగుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ ఫారెస్ట్ చెక్పోస్టు నుంచి శ్రీశైలం వరకు అత్యంత పొడవైన ఎల
ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నం త్వరలోనే సాకారం కానున్నది. హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లు జనం పడిన కష్టాలు తీరిపోను�
ప్యాట్నీ- తూంకుంట మధ్య కారిడార్లో మెట్రో ప్రస్తావన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రాజెక్టు స్వరూపం ఎలా ఉంటుందో తెలియకుండానే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కారిడార్కు శంకుస్థా
ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల త్వరలోనే నెరవేరబోతున్నదని, ఈ ప్రాంత అభివృద్ధికి మార్గాలు తెరుచుకోనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్-రామగుండం రాజీవ్ రాహదారి
హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిపై రూ. 2232 కోట్లతో నిర్మించే భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అల్వాల్లో శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారితోపాటు హైదరాబాద్-నాగ్పూర్ జాతీ య రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్లోని రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కా�