Customs Seizes Gold, Electronics | విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రూ.6.75 కోట్ల విలువైన బంగారం, ఎలక్ట్రానిక్స్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.88 లక్షల విలువైన విదేశీ కరెన్సీని పట్టుక�
AI Regulation : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నియంత్రణకు దీటైన వ్యవస్ధపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోందని, ఈ ఏడాది జూన్, జులై నాటికి ఇది సిద్ధమవుతుందని ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్ర�
రాష్ట్ర సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసన సభా వ్యవహారాల శాఖల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 3వ అంతస్తులో 10, 11, 12వ బ్లా�
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల భూములను పరిశ్రమలకు రిజర్వు చేయడంతోపాటు వా�
Online Shopping | ఆన్లైన్ మార్కెట్లో రాబోయే పండుగ సీజన్ అమ్మకాలు ఈ ఏడాది రూ.90,000 కోట్లను తాకవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే 18-20 శాతం పెరుగవచ్చని మార్కెట్ రిసెర్చ్ కంపెనీ రెడ్సీర్ స్ట్రా�
మధ్యతరగతి ప్రజల షాపింగ్ కేంద్రంగా నగరంలో పలు ప్రాంతాలు ఇప్పటికే పేరొందాయి. నిజాం కాలం నుంచి అవి వీధి వ్యాపారుల కేంద్రాలుగా పరిఢవిల్లుతున్నాయి. ముత్యాలను రోడ్లపై కుప్పలుగా పోసి అమ్మిన చరిత్ర హైదరాబాద్
ఇంజినీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ కోర్స్ హవా కొనసాగుతున్నది. గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా ఈ కోర్సుకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. ఎంసెట్ ఇంజినీరింగ్ మొదటి విడుత కన్వీనర్ కోటా సీట్లను సాంకేతి�
సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈవీఎంలను సిద్ధం చేసి తనిఖీలు చేస్తుండడంతో పాటు మరో వైపు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు ప్రక్రియను చేపట్టింది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల క్రమబద్ధీకరణనూ �
భారత్లో ప్రైమ్ డే సేల్ ఈవెంట్ను (Amazon Prime Day sale) నిర్వహించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంసిద్ధమైంది. జులై 15 నుంచి రెండు రోజుల పాటు ఈ సేల్ సాగుతుందని భావిస్తున్నారు.
అమర రాజా గ్రూప్.. భారతీయ బహుళజాతి వ్యాపార దిగ్గజం. ఆటోమోటివ్ రంగంలో దూసుకుపోతున్న ఈ తెలుగు రాష్ట్రాల సంస్థ.. ఇప్పుడు తెలంగాణలో ఓ గిగా ఫ్యాక్టరీని తెస్తున్నది. తద్వారా దేశీయ పరిశ్రమలో మరింత బలోపేతం కానున
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఏదేని సమాచారాన్ని ఫేక్ అని నిర్ధారిస్తే.. సోషల్ మీడియాతో సహా అన్ని వేదికల్లోనూ ఇకపై ఆ సమాచారాన్ని తొలగించాల్సి ఉంటుంది.
AAI | కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో సీనియర్ అస్టింట్ పోస్టులను భర్తీ చేస్తున్నది.
దుస్తులు, ఇంధన వ్యయాల్లో పొదుపు మంత్రం దేశంలో విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం.. అంతర్జాతీయ సంస్థ సర్వే ధరలు మండిపోతున్నాయి. ఏది కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.పేద, మధ్యతరగతి వర్గాలు అ�