PM Modi | ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi), కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shiva Kumar) కలిసి ఆదివారం మెట్రో రైడ్ (Metro ride) చేశారు.
వన్ప్లస్ వాచ్ 3ను ఇంతవరకూ ఒకే సైజులో చూశాం. అది 47 ఎంఎం మోడల్. కొంచెం పెద్దగానే ఉండేది. కానీ ఇప్పుడు.. మణికట్టు చిన్నగా ఉన్నవాళ్ల కోసం ప్రత్యేకంగా వన్ప్లస్ మరో మోడల్ తీసుకువస్తున్నది. అదే 43 ఎంఎం వాచ్ 3.
ర్ ఎర్త్ ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షల వల్ల తెలంగాణలోని ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఈవీ పరిశ్రమలపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తంచే
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థ సిక్స్యునైటెడ్... హైదరాబాద్ కేంద్రంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారుచేస్తున్న రిసొల్యుట్ గ్రూప్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భా�
భారతీయ వాణిజ్య ఎగుమతుల్లో వ్యవసాయం, ఔషధ, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వస్తూత్పత్తుల వాటానే గత ఆర్థిక సంవత్సరం (2024-25) 50 శాతానికిపైగా ఉన్నట్టు తాజాగా విడుదలైన ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై వెనక్కు తగ్గేది లేదని పునరుద్ఘాటించారు. చైనాతోసహా ఏ దేశానికి తన వాణిజ్య సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదని ఆదివారం ఆయన స్పష్టం చేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ రిటైల్ దిగ్గజం రిలయన్స్ డిజిటల్..మరోసారి అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొనుగోలుదారులు రూ.26 వేల వరకు ఇన్స్టంట్
ఎవరికీ అన్యాయం చేయకుండా మిలియనీర్ కావాలనుకుంటున్నారా? ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త బౌంటీ ఆఫర్ మీ కోసమే. మీరు చేయాల్సిందల్లా దాని ఆపరేటింగ్ సిస్టం (ఓఎస్)లోని అతిపెద్ద సమస్యను కనిపెట్టడ
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హెచ్పీ.. ఇప్పటిదాకా ఆవిష్కరించని అత్యంత శక్తివంతమైన పీసీలను తీసుకొచ్చింది. సోమవారం ఓమ్నీబుక్ ఎక్స్, ఎలైట్బుక్ అల్ట్రా పేరిట రెండు పవర్ఫుల్ ల్యాప్టాప్లను దేశీయ �
Customs Seizes Gold, Electronics | విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రూ.6.75 కోట్ల విలువైన బంగారం, ఎలక్ట్రానిక్స్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.88 లక్షల విలువైన విదేశీ కరెన్సీని పట్టుక�
AI Regulation : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నియంత్రణకు దీటైన వ్యవస్ధపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోందని, ఈ ఏడాది జూన్, జులై నాటికి ఇది సిద్ధమవుతుందని ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్ర�
రాష్ట్ర సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసన సభా వ్యవహారాల శాఖల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 3వ అంతస్తులో 10, 11, 12వ బ్లా�
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల భూములను పరిశ్రమలకు రిజర్వు చేయడంతోపాటు వా�
Online Shopping | ఆన్లైన్ మార్కెట్లో రాబోయే పండుగ సీజన్ అమ్మకాలు ఈ ఏడాది రూ.90,000 కోట్లను తాకవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే 18-20 శాతం పెరుగవచ్చని మార్కెట్ రిసెర్చ్ కంపెనీ రెడ్సీర్ స్ట్రా�