రాష్ట్ర సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసన సభా వ్యవహారాల శాఖల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 3వ అంతస్తులో 10, 11, 12వ బ్లాక్లో ఉన్న చాంబర్లో వేద పండితుల ప్రత్యేక పూజల మధ్య బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్తో పాటు మంథనికి చెందిన కాంగ్రెస్ నాయకులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
– మంథని, డిసెంబర్ 14