యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలను వచ్చే నెల 5నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
రాష్ట్ర సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసన సభా వ్యవహారాల శాఖల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 3వ అంతస్తులో 10, 11, 12వ బ్లా�
వేలకోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేసి పూర్వవైభవం తెచ్చామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. 51 విగ్రహాలతో మోస్రా మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన దేవీ మండపాన్ని మంగళవారం దర్శించుక�
Special Puja's in srisailam temple | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలోని పరివార దేవతలకు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఉదయం కుమారస్వామి అభిషేకాలు, పూజలు