విద్యుత్ సరఫరాలో కొన్నిసార్లు హై వోల్టేజి ఏర్పడుతుంటుంది. అప్పుడు ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్లు, కంప్యూటర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు పేలిపోతుంటాయి. లేదా వాటిలో ఉన్న ఐసీ చిప్స్ పాడైపోయి ఆ వస్తువులు పన�
అమెరికాకు వెళ్లేవారి ఎలక్ట్రానిక్ డివైస్లను తనిఖీ చేసే అధికారం ఆ దేశ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)కి ఉంది. అమెరికాలో ప్రవేశించేవారి వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రా�
నిషేధిత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలను పరీక్ష హాలుకు తీసుకువెళుతున్నట్టు గుర్తించిన విద్యార్థులను రెండేండ్ల పాటు బోర్డు పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్�
భారత్కు చైనా నుంచి ముప్పు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది మరోమారు నిరూపితమైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలను సహేతుకంగా, న్యాయంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దామని, పరస్పరం అర్థం చేసుక
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల విక్రయ సంస్థ రిలయన్స్ డిజిటల్ దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' పేరుతో ప్రకటించిన ఈ �
బ్యాటరీల సాయంతో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు కొంత సేపు పనిచేశాక వేడెక్కటం సర్వసాధారణం. అయితే ఒక్కోసారి ఈ వేడి వల్ల పరికరాలు పేలిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. లేదంటే పరికరంలోని ఇతర భాగాలు దెబ్బ తింటుంటా�
న్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి షురూ కానున్నది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల ఈనెల 10 వరకు కొనసాగనుండగా..
నగరంలో మొట్టమొదటి పబ్లిక్ ఈ-వేస్ట్ కలెక్షన్ బిన్ను జీహెచ్ఎంసీ సహకారంతో సివిటాస్ ఏర్పాటు చేసింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను బాధ్యతాయుతంగా సేకరించి, రీసైక్లింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది.
ఒకప్పుడు కాలక్షేపం కోసం ఉపయోగపడ్డ ఎలక్ట్రానిక్ డివైజ్లు ఇప్పుడు మన ఆరోగ్య పరిరక్షణ సాధనాలుగా మారిపోయాయి. బీపీ, గుండె వేగం కొలవడం, వాకింగ్ చేసేటప్పుడు ఎన్ని అడుగులు వేశాం తదితర అనేక అంశాలను ఇప్పుడు ఎల
ల్యాప్టాప్, కంప్యూటర్ల దిగుమతి ఆంక్షల అమలును కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు వాయిదావేసింది. అక్టోబర్ 31 వరకు ఆయా ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని సంబంధిత వర్గాలు స్పష్టంచేశాయి. దీ
రంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను మొత్తం 282 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 98,988 మంది అభ్యర్థులు పరీక్ష�