గంగాధర మండలకేంద్రంతో పాటు ఆచంపల్లిలో విద్యుత్ సబ్ డివిజన్లు ఉన్నాయి. కాగా, జూన్లో గంగాధర సబ్ డివిజన్ పరిధిలో 48, ఆచంపల్లి సబ్ డివిజన్ పరిధిలో 24 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి.
ఉమ్మడి రాష్ట్రంలో కమ్ముకున్న కరెంట్ చీకట్లు స్వరాష్ట్రంలో తొలిగిపోయాయి. తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే సరికొత్త వెలుగులు నిండాయి. దీంతో తమ వ్యాపారాలు గాడిన పడ్డాయని చిరువ్యాపారులు చెబుతున్నారు. కేసీఆర�
ఉప్పల్ క్రికెట్ స్టేడియం చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలను మంగళవారం చెల్లించింది. ఖైరతాబాద్లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) కార్పొరేట్ కార్యాలయంలో హైదరాబాద్ క్రికెట్
పొలాల వద్ద మోటర్లకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడు నెలల క్రితం డీడీలు కట్టినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. కామారెడ్డి మండ�
సీఎం రేవంత్రెడ్డి సభను విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ నెల 26న మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించే సీఎం ఎన్నికల ప్రచార సభాస్థలి ఏర్పాట్లను జహీరాబాద్ క
ఫ్యూజ్ పడిపోతే.. గంట వరకు కరెంట్ రాదు.. ఇది మహానగరంలో ప్రస్తుత పరిస్థితి. ఉన్నతాధికారులు చెప్పేదానికి.. క్షేత్ర స్థాయిలో జరిగే దానికి పొంతన లేకుండా పోయింది. అధికారులు ఎలాంటి కోతలు లేవని చెబుతున్నప్పటికీ
ప్రజలకు పాలన చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన వార్డు కార్యాలయ పనితీరుపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. వార్డు కార్యాలయ వ్యవస్థపై సమీక్ష జరుగుతున్న సమయంలోనే ఆయన వివిధ సమస్యలపై ఫిర్యాదు చేసిన పౌరులతో మ�
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ అధికారులను, వినియోగదారులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గ్రేటర్ పరిధ�