అందరూ యువకులే.. అన్నీ పండుగ సంబురాల సందర్భాలే.. విద్యుత్శాఖ నిర్వహణ లోపాల కారణంగా ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు ఎనిమిది మంది ఆది, సోమవారాల్లో జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదాల్లో చనిపోయారు.
కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది బిగించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో సోమవారం రైతులు ధర్నాకు దిగారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి పది రోజులవుతున్నా.. దాన�
అత్తాపూర్లో కొత్తగా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఒక స్థలం కేటాయించారు. తాళ్లకుంట సమీపంలోని సెంట్రల్కస్టమ్స్ కార్యాలయం పక్కనే స్థలాన్ని రెవెన్యూ అధికారుల కేటాయించిన తర్వాత విద్యుత్ అధికా�
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల మీదికి తేగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలై దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో శనివారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. మూడుచ�
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని, జేఎల్ఎంను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని అల్లాపూర్ గ్రామ రైతులు పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని సబ్స్టేషన్ కార్యాలయం ఎద�
మంత్రులు పాల్గొన్న సభలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా చీకటిమయం కావడం తో మంత్రి అసహనం వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లా ఉర్సు బైపాస్ రోడ్డులోని నాని గార్డెన్లో మంగళవారం భూభారతి చట్టంపై అవగాహ
జిల్లాలో విద్యుత్ కోతలు లేకుండా, లో ఓల్టేజీ సమస్య లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని ట్రాన్స్కో భువనగిరి డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లికి చెందిన రైతు కుమ్మరి ఆంజనేయులు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పంటలు పండించుకోవడానికి తొమ్మిది నెలల క్రితం బోరుబావిని తవ్వించారు. నీరు రావడంతో ఎనిమిది నెలల
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఇస్లావత్ తండాలో 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు.
Electricity Officials | విద్యుత్ తీగలు పంటపొలాల్లో చేతికి అందేమాదిరిగా తయారైనా విద్యుత్ శాఖ అధికారులుఏమాత్రం పట్టించుకోవడం లేదని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. చేతికందే వైర్లు, చెట్ల కొమ్మలు, కర్రల సహాయంతో వి
భూగర్భ జలాలు అడుగంటి బోరు మోటర్లపై ఒత్తిడి పడి కాలిపోతున్నాయని, రైతులకు విద్యుత్ సమస్యలు పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని రామాయంపేట విద్యుత్ ఏడీఈ ఆదయ్య, ఏఈ తిరుపతిరెడ్డి తెలిపారు. ‘అస్�
ఎండలు ముదురుతుండడంతో విద్యుత్ అధికారులు వ్యవసాయానికి కరెంట్ కోత పెడుతున్నారు. రోజుకు 10 నుంచి 15 సార్లు కరెంట్ తీసేస్తుండడంతో బోర్లు, బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని వరి, ఇతర పంటలకు పెట్టుకోలేకపోతున్న�
రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పవా..? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడాదికేడాది విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలోనే ఈనెల 7న అత్యధిక రికార్డుస్థాయిలో 15,920 మెగావ