ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రా రంభమైంది. జిల్లా లో కురుస్తున్న వర్షా లు, ఎగువ నుంచి వస్తున్న వరదల నే పథ్యంలో జూరాల రిజర్వాయర్కు జలకళ సంతరించుకు న్నది.
దశాబ్దాల చరిత్ర కలిగి ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి వెలుగులు పంచిన 62.5 మెగావాట్ల పెద్దపల్లి జిల్లా రామగుండం బీ థర్మల్ విద్యుత్తు కేంద్రం నేడో రేపో మూతపడనున్నది. 1965లో రూ.14.8 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ అభివృద్ధి యు
కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లోని 500 మెగావాట్ల ప్లాంట్లో గురువారం విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. సాంకేతిక లోపం తలెత్తి బాయిలర్ ట్యూబులు లీకేజీ కావడంతో ఉత్పత్తి నిలిచిపోయినట్టు తెలిసింది.
రామగుండం ఎన్టీపీసీ 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను విద్యుదుత్పత్తిలో కీలక మైలురాళ్లను అధిగమించింది. నిర్దేశిత వార్షిక లక్ష్యాన్ని చేరుకున్నది. గతేడాది తొలియూనిట్, ఈ యేడాది రెండో యూనిట్తో అందుబాటులోకి వ�
దేశీయ పారిశ్రామికోత్పత్తి పడకేసింది. గత ఏడాది డిసెంబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.8 శాతంగానే ఉన్నట్టు సోమవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో తేలింది.
సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. సర్కారు బడులపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు సౌర విద్యుత్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నాబార్డ్ ఆర్థిక సహకారంత
దేశవ్యాప్తంగా మరోసారి కరెంటు కోతలు తప్పవా? పండుగల సీజన్లో చీకట్లు ముసురుకోనున్నాయా? ధర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వల పరిస్థితిని చూస్తుంటే ఇలాంటి భయాలే కలుగుతున్నాయి.
సౌరశక్తిని విద్యుత్తు శక్తిగా మార్చే ‘సోలార్ ప్యానెల్స్' గురించి ఇప్పటివరకూ విన్నాం. ఎండలేని రోజు.. వర్షం పడుతుంటే.. అప్పుడు కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసే ‘రెయిన్ ప్యానెల్స్ను’ చైనా పరిశోధకులు తాజ
ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్లలో ఇక సోలార్ విద్యుత్తు వెలుగులు పంచనుంది. గ్రిడ్ వినియోగాన్ని తగ్గించి సోలార్ విద్యుత్తును వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. తద్వారా ప్రభు�
న్కో ఇంజినీర్ల శ్రమ.. తక్కువ ఖర్చుతో ఎట్టకేలకు శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలోని నాలుగో యూనిట్లో శనివారం నుంచి తిరిగి విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైం ది.
దేశంలో పారిశ్రామికోత్పత్తి మళ్లీ పడిపోయింది. 5 నెలల కనిష్ఠాన్ని తాకుతూ ఈ ఏడాది మార్చిలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిరేటు 1.1 శాతానికే పరిమితమైంది. ఇక అంతకుముందు నెలతో పోల్చితే ఏకంగా 4.7 శాతం దిగజార�
20-50 ప్రశ్నలకు జవాబులు ఇచ్చేందుకు చాట్జీపీటీకి దాదాపుగా అర లీటరు నీరు అవసరం పడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. డాటా సెంటర్ల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు ఉత్పత్తికి, సర్వర్లను చల్లబరిచ�
కృత్రిమ ఆకుల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే కొత్త పద్ధతిని ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ ఆకులను తయారుచే�