Telangana | రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ రికార్డుస్థాయిలో నమోదైంది. మొదటిసారిగా పీక్ డిమాండ్ 16,506 మెగావాట్లు దాటింది. ఫిబ్రవరి 25న ఉదయం 8:03 గంటల సమయంలో అత్యధిక డిమాండ్ 16,506 మెగావాట్లు నమోదైందని అధికారులు
పారిశ్రామిక రంగం నెమ్మదించింది. గనులు, తయారీ రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో డిసెంబర్ నెలకుగాను మూడు నెలల కనిష్ఠాన్ని తాకుతూ 3.2 శాతానికి పడిపోయిందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసి�
2030 నాటికి 20 గిగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు రాష్ట్రంలో విద్యుత్తు పొదుపు వారోత్సవాలను నిర్వహిం�
సాధారణ బ్యాటరీ లైఫ్ ఎంతకాలం ఉంటుంది? ఒకటి లేదా రెండేండ్లు. అయితే, బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూకే అటామిక్ ఎనర్జీ అథారిటీకి చెందిన పరిశోధక బృందం అభివృద్ధి చేసిన బ్యాటరీ ఏకంగా 11 వేల ఏం�
ఉక్రెయిన్లో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా రష్యా భీకరమైన బాంబు దాడులకు దిగింది. ఆదివారం రాజధాని కీవ్ సహా దేశంలోని పలు చోట్ల ఉన్న మౌలిక వసతుల కేంద్రాలను రష్యా మిలటరీ టార్గెట్ చేసింది. కీవ్, �
ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్ లేదా భెల్)కు జాతీయ బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ) నుంచి తెలంగాణ ప్రాజెక్టు దక్కింది. 2,400 మెగావాట్ల వ�
సౌర విద్యుత్తు ఉత్పత్తిలో సరికొత్త ముందడుగు పడనుంది. ఇప్పటివరకు భూమిపైన సౌరఫలకలను ఏర్పాటు చేసి సూర్య కిరణాలను గ్రహించి, విద్యుత్తు ఉత్పత్తి చేసేవారు. ఇక మీదట అంతరిక్షం నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసే �
శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా కొంత మేరకు స్వచ్ఛ విద్యుత్తును ఉత్పత్తి చేయగల రెండు చెట్ల జాతులను రువాండాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆఫ్రికా దేశమైన రువాండాలో విద్యుత్తు కొరత ఉంది. 2030 నాటికి గ్�
విద్యుత్తును ఉత్పత్తి చేసే కొత్త రకమైన కృత్రిమ మొక్కను అమెరికాలోని బింఘామ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోబ్యాటరీలతో పని చేసే ఈ మొక్క గదిలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంద
శ్రీశైలం జలాశయం నీటినిల్వలు గరిష్ఠ స్థాయికి చేరాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాయలసీమ అధికారులు 3 గేట్లను ఎత్తడంతో నురగలు కక్కుతూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. మొదట మంగళవారం గేట్లు ఎత్తాల ని అధికారులు భావి�
శ్రీశైల జలాశయానికి ఎగువ పరివాహ క ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. శనివారం జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 18,471 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 2,91,384 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 99,736 క్య
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలకు వరద నీరు వచ్చి చేరుతున్నది. సోమవారం రాత్రి వరకు ప్రాజెక్టుకు 1,70,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్
ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిర్విరామంగా కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూ రాల రిజర్వాయర్కు వరద తాకిడి ప్రారంభమైంది. దీంతో నాలుగురోజులుగా ఎగువ, దిగువ జూరాల జ �