Electricity Employees | తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్1104 రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా డిమాండ్ చేశారు.
ఏటా విద్యుత్ ఉద్యోగుల సంస్మరణ దిన్సోతవాన్ని నిర్వహిస్తామని, ఆ రోజున అమరుల సేవలను కొనియాడుతూ వారి కుటుంబ సభ్యులను సతరించి కృతజ్ఞతలు తెలుపుతామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి తెలిపారు.
విద్యుత్తు ఉద్యోగులు, పెన్షనర్లకు కరువుభత్యం(డీఏ) మంజూరు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. డీఏను 1.944% పెంచాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. శనివారం ప్రజాభవన్లో సహచర మంత్రి వాకిట�
విద్యుత్ ఉద్యోగులు వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించడంలో భాగంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆటలు ప్రముఖ పాత్ర వహిస్తాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు.
విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో రాష్ట్ర విద్యుత్తు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నా�
దేశవ్యాప్తంగా విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీవోఈఈఈ) పిల
విద్యుత్తు రంగం ప్రైవేటీకరణను నిరసిస్తూ జూన్ 26న దేశ వ్యాప్త సమ్మెకు అఖిల భారత పవర్ ఇంజినీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) ఆదివారం పిలుపునిచ్చింది. విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల జాతీయ సమన్వయ కమిటీ(ఎన్సీసీఓఈఈఈ
రామగుండంలో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ నిర్మాణం విషయంలో సర్కారు వెనక్కితగ్గింది. విద్యుత్తు ఉద్యోగుల ఆందోళనలు, అభ్యంతరాల నేపథ్యంలో సింగరేణి భాగస్వామ్యంతో కాకుండా.. టీజీ జెన్కో భ
ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లో డిస్కమ్ల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ర్టాల ప్రభుత్వాల ప్రయత్నాలను నిరసిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహించనున్నట్టు
విద్యుత్తు సంస్థల్లో 2014 తర్వాత కల్పించిన అన్ని పదోన్నతులను ప్రభుత్వం సమీక్షించి బీసీ, ఓసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు.