విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు తమ ఫోన్ నంబర్లు ఇచ్చి వినియోగదారులకు అసలు రుసుము తెలియకుండా లక్షల్లో అదనంగా వసూలు చేస్తున్నారన్న చర్చ జరుగుతున్నది.
1969లో కొత్తగూడెం థర్మల్ పవర్ప్లాంటులో నాలుగో తరగతి ఉద్యోగ నియామకం ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి కట్టబెట్టడంతో పురుడు పోసుకున్నది తెలంగాణ తొలిదశ ఉద్యమం. 2000 సంవత్సరం�
విద్యుత్తు ఉద్యోగులకు 1.20కోట్ల ప్రమాద బీమా పథకం అమలును సర్కార్ ప్రారంభించింది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు లబ్ధిదారుల కుటుంబాలకు చెక్కులు అం�
రాష్ట్రంలో మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాలన్న సర్కార్ నిర్ణయంపై విద్యుత్తు ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. రైతు డిస్కమ్ ఏర్పాటు నిర్ణయాన్ని విద్యుత్తు ఇంజినీర్లు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస
IAS Salary | తెలంగాణలో భారీగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల భారం రాష్ట్ర ఖజానాను వణికిస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆందోళన వ్యక్తంచేశారు. సీనియర్ క్లాస్-4 ఉద్యోగులు (ఉదాహరణకు స్వ�
టీజీఎస్పీడీసీఎల్లో అవినీతి ఇంజినీర్లపై వేటుపడింది. గురువారం ఒకేసారి 8 మంది ఇంజినీరింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్కు గురైన వారిలో ఏడీఈలు, ఏఈలు, సబ్ఇంజినీర్లు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ (సవరణ) బిల్లు, 2025 కు వ్యతిరేకంగా నాగార్జునసాగర్లో విద్యుత్ ఉద్యోగులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు, ఇంజినీర్స్ అందరూ మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో..
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో 1999 నుండి 2004 మధ్య కాలంలో ఉద్యోగం పొందిన ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న విధంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్
మొంథా తుపాన్ నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ పరిధి 16 సర్కిళ్లలోని విద్యుత్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. తుపాన్ కాకినాడ తీర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉందని తాజ�
Electricity Employees | తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్1104 రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా డిమాండ్ చేశారు.
ఏటా విద్యుత్ ఉద్యోగుల సంస్మరణ దిన్సోతవాన్ని నిర్వహిస్తామని, ఆ రోజున అమరుల సేవలను కొనియాడుతూ వారి కుటుంబ సభ్యులను సతరించి కృతజ్ఞతలు తెలుపుతామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి తెలిపారు.
విద్యుత్తు ఉద్యోగులు, పెన్షనర్లకు కరువుభత్యం(డీఏ) మంజూరు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. డీఏను 1.944% పెంచాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. శనివారం ప్రజాభవన్లో సహచర మంత్రి వాకిట�