రాష్ట్రంలో విద్యుత్తు ఉద్యోగులు వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్) బాట పడుతున్నారు. వీఆర్ఎస్ తీసుకొనేవారి సంఖ్య పెరుగుతుండటంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
నల్లగొండ జిల్లాలోని వైటీపీఎస్లో యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట�
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని ఏ విభాగాన్నీ ప్రైవేట్ పరం చేయవద్దని, ఒకవేళ యాజమాన్యం మొండిగా ముందుకెళితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు ఉద్యోగులమంతా కలిసి సమ్మె బాట పడతామని యాదాద్రి విద్యుత్�
YTPS Privatization | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి కొట్లాడిన విద్యుత్తు ఉద్యోగులు మరో పోరాటానికి రెడీ అవుతున్నారు. విద్యు త్తు రంగంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమబాట పట్టనున�
విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా డీఏ ను పెంచాలనే ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యుత్ సౌధలోని జెన్కో ప్రధాన కార్యాలయం లో ఇం�
విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు తమ ఫోన్ నంబర్లు ఇచ్చి వినియోగదారులకు అసలు రుసుము తెలియకుండా లక్షల్లో అదనంగా వసూలు చేస్తున్నారన్న చర్చ జరుగుతున్నది.
1969లో కొత్తగూడెం థర్మల్ పవర్ప్లాంటులో నాలుగో తరగతి ఉద్యోగ నియామకం ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి కట్టబెట్టడంతో పురుడు పోసుకున్నది తెలంగాణ తొలిదశ ఉద్యమం. 2000 సంవత్సరం�
విద్యుత్తు ఉద్యోగులకు 1.20కోట్ల ప్రమాద బీమా పథకం అమలును సర్కార్ ప్రారంభించింది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు లబ్ధిదారుల కుటుంబాలకు చెక్కులు అం�
రాష్ట్రంలో మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాలన్న సర్కార్ నిర్ణయంపై విద్యుత్తు ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. రైతు డిస్కమ్ ఏర్పాటు నిర్ణయాన్ని విద్యుత్తు ఇంజినీర్లు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస
IAS Salary | తెలంగాణలో భారీగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల భారం రాష్ట్ర ఖజానాను వణికిస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆందోళన వ్యక్తంచేశారు. సీనియర్ క్లాస్-4 ఉద్యోగులు (ఉదాహరణకు స్వ�
టీజీఎస్పీడీసీఎల్లో అవినీతి ఇంజినీర్లపై వేటుపడింది. గురువారం ఒకేసారి 8 మంది ఇంజినీరింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్కు గురైన వారిలో ఏడీఈలు, ఏఈలు, సబ్ఇంజినీర్లు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ (సవరణ) బిల్లు, 2025 కు వ్యతిరేకంగా నాగార్జునసాగర్లో విద్యుత్ ఉద్యోగులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు, ఇంజినీర్స్ అందరూ మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో..
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో 1999 నుండి 2004 మధ్య కాలంలో ఉద్యోగం పొందిన ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న విధంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్