ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తోటి ఉద్యోగుల వద్దే లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యవహారం లో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులపై ఉచ్చు బిగుస్తున్నది. తాజాగా ఓ బాధితుడి ఫిర్యాదుతో సైదాపూర్ సీనియర్ లైన్ఇన్
విద్యుత్తు ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపనున్నది. విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అందుబాటులో లేకపోవడంతో చర్చలను వారంపాటు వాయిదావేశారు.
విద్యుత్తు ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీని అమలు చేస్తామని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్తో మాట్లాడి.. వారం రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని తెలిపా రు.
Minister Jagadish Reddy | విద్యుత్ ప్రైవేటీకరణ విషయంలో విద్యుత్తు కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని విష్ణుప్రియ
వేతన సవరణ విషయంలో విద్యుత్తు ఉద్యోగులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, పీఆర్సీ అమలు ఖాయమని టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్ స్పష్టం చేశారు.
ప్రజావ్యతిరేక విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ఉపసంహరించుకుంటామని విస్పష్టంగా ప్రకటించిన తర్వాతే తెలంగాణ గడ్డపై కాలుమోపాలని ప్రధాని మోదీని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస
జయశంకర్ భూపాలపల్లి : కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా జిల్లాలో ఆందోళనల కొనసాగుతున్నాయి. జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ ప్రధాన గేటు ముందు విద్యుత్ జే
సూర్యాపేట : అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అలర్ట్గా ఉండాలని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై �
విద్యుత్తు సంస్థల్లో 1999 నుంచి 2004 మధ్యకాలంలో నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుచేయాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ (టీఎస్పీఈజేఏసీ) కన్వీనర్ పీ రత్నాకర్రావు ప్రభుత్వానికి విజ్�
టీఈఈ 1104 యూనియన్ వినతిహైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ నేతలు మంగళవారం టీఎస్ట్రాన్స్