Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్లు తమ సమ్మె విరమించారు. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయ్స్ యూనియన్ సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించింది. ఆర్టిజన్లు ఎదుర్కొంట
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు
విద్యుత్తు ఉద్యోగుల పీఆర్సీ ఫిట్మెంట్ డిమాండ్ సుఖాంతమైంది. విద్యుత్తు ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్లు, పింఛనుదారులకు 7% ఫిట్మెంట్ ఇచ్చేందుకు విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయి. ఇతర డిమా�
Telangana | హైదరాబాద్ : టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుతో విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. 7 శాతం పీఆర్సీకి విద్యుత్ ఉద్యోగులు అంగీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభు
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తోటి ఉద్యోగుల వద్దే లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యవహారం లో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులపై ఉచ్చు బిగుస్తున్నది. తాజాగా ఓ బాధితుడి ఫిర్యాదుతో సైదాపూర్ సీనియర్ లైన్ఇన్
విద్యుత్తు ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపనున్నది. విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అందుబాటులో లేకపోవడంతో చర్చలను వారంపాటు వాయిదావేశారు.
విద్యుత్తు ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీని అమలు చేస్తామని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్తో మాట్లాడి.. వారం రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని తెలిపా రు.
Minister Jagadish Reddy | విద్యుత్ ప్రైవేటీకరణ విషయంలో విద్యుత్తు కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని విష్ణుప్రియ
వేతన సవరణ విషయంలో విద్యుత్తు ఉద్యోగులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, పీఆర్సీ అమలు ఖాయమని టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్ స్పష్టం చేశారు.
ప్రజావ్యతిరేక విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ఉపసంహరించుకుంటామని విస్పష్టంగా ప్రకటించిన తర్వాతే తెలంగాణ గడ్డపై కాలుమోపాలని ప్రధాని మోదీని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస