గ్రేటర్లో ఊహించని విధంగా విద్యుత్ వినియోగం నమోదవుతోంది. ఏటా వేసవిలో డిమాండు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, రికార్డు స్థాయిలో నమోదవుతుండటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విద్యుత్ వినియోగం మే నెలలో �
గ్రేటర్లో ఊహించని విధంగా విద్యుత్ వినియోగం నమోదవుతున్నది. ప్రతియేటా వేసవి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, రికార్డు స్థాయిలో నమోదవుతుండడం చర్చనీయాంశంగా మారింది.
మండేఎండలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం రికార్డుస్థాయిలో పెరుగుతున్నది. మే నెలలో నమోదయ్యే రికార్డుస్థాయి వాడకం మార్చి నెలలోనే నమోదవడం గమనార్హం. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత�
గ్రేటర్ పరిధిలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నది. అందుకు తాజా నిదర్శనం.. జీహెచ్ఎంసీ పరిధిలో గతేడాది మార్చి 6వ తేదీ నాటికి 59.53 మిలియన్ యూనిట్లుగా ఉన్న అత్యధిక విద్యుత్ వినియోగం, 2024లో 6న అత్యధికం
మండుతున్న ఎండలతో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచే రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత ఉండటంతో అదే స్థాయిలో విద్యుత్ వినియోగం గ్రేటర్ పరిధిలో పెరిగింది.
రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ గరిష్ఠంగా ఉంటుందని, అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గు రవాణా చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ స్పష్టం చేశారు. శుక్రవారం సింగరేణి భవన్ నుంచి బొగ్గు �
ప్రత్యేక రాష్ట్రంలో వానకాలంలో మునుపెన్నడూ లేనంత గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ బుధవారం నమోదైంది. ఉదయం 9.59 గంటలకు 15,370 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదవడం గమనార్హం.
వర్షాభావ పరిస్థితుల్లోనూ ఈ వానకాలంలో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని, దీనికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 24 గంటల విద్యుత్తు సరఫరాయే కారణమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం
ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల రాక.. పెట్టుబడుల వెల్లువ.. పెద్దఎత్తున పరిశ్రమల స్థాపన.. విస్తరణతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ డబు ల్ కానున్నదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేసింది. 2031-32 కల్లా ర
రాష్ట్రంలో రోజు రోజుకూ విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగుతున్నది. తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా విద్యుత్తు డిమాండ్ శనివారం ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం 12.32 గంటలకు ఇంత వరకు ఎన్నడూ లేనంతగా గరిష్ఠ డిమాండ్�
రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. నిరుడు ఇదే నెలలో లేని డిమాండ్ ప్రస్తుతం 13,444 మెగావాట్ల గరిష్ఠానికి చేరింది. డిసెంబర్లో అత్యధిక డిమాండ్ ఇదే కావడం విశేషం.
కోతల్లేని విద్యుత్ సరఫరా జరగాలి డిమాండ్కు అనుగుణంగా ఏర్పాట్లు గ్రేటర్లో 80 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత, కరెంటు వినియోగం
విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక డిమాండ్గా బుధవారం 2760 మెగావాట్లు నమోదైందని తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపార�