వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. 38 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరగడంతో మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ కరెంట్ వాడక�
ఎండలు ముదురుతుండడంతో హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. మార్చి తొలివారంలోనే గత ఏడాది మే నెల కంటే అత్యధిక వినియోగం నమోదవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి కోతల
విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తున్నది. తాజాగా 18వేల మెగావాట్ల మార్క్ను అధిగమించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గరిష్ఠ డిమాండ్ 18,139 మెగావాట్లుగా నమోదైంది.
వేసవి ఆరంభంలోనే విద్యుత్కు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకు కరెంటు వినియోగం భారీగా పెరుగుతున్నది. చలికాలం ముగిసి ఎండలు ఎక్కువవుతుండడంతో ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్ల�
Telangana | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమపై వేధింపులు ఎక్కువయ్యాయని క్రషర్ యజమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాయల్టీ ఫీజు టన్నుకు రూ.250 నుంచి రూ.395కి పెంచారని, కరెంటు వినియోగ�
Hyderabad | సాధారణంగా చలికాలంలో విద్యుత్ వినియోగం తగ్గుతుంటుంది. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి గ్రేటర్లో చలి ఎక్కువగానే ఉన్నా మధ్యాహ్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం మాత్రం పెరుగుతూ వస్తున్నది.
రోజురోజుకూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వినియోగం పెరుగుతున్నది. ఫోన్, ట్యాబ్, ల్యాపీ.. ఇలా ఒక్కరే మూడునాలుగు ఉపకరణాలను వాడాల్సి వస్తున్నది. వీటికోసం మళ్లీ వేర్వేరు చార్జర్స్ ఉండాల్సిందే! ఇక వేరే దేశాలకు
యాసంగి సీజన్తోపాటు ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నది. బుధవారం ఉదయం 7:55 గంటల సమయంలో 16,508 మెగావాట్ల రికార్డు వినియోగంగా నమోదైంది.
వేసవికి ముందే ఎండలు మండుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రివేళ కొంత చల్లగా ఉంటున్నా.. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో పాటు ఉక్కపోత కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం సైతం
యాసంగి సాగుకు విద్యుత్ వినియోగం పెరిగింది. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా కావడం లేదు. తరుచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదని రైతు లు చెబుతున్నారు. ఇప్పుడే కరెంట్ కోతలు మొదలయ్యాయి. మరోవై�
అభివృద్ధి సూచికల్లో తలసరి విద్యుత్తు వినియోగం ఒకటి. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో తలసరి విద్యుత్తు వినియోగం తగ్గిందా? పెరిగిందా? అనే వివరాలను మాత్రం సర్కారు గోప్యంగా ఉంచింది. సోమవార�
సాధారణంగా చలికాలంలో విద్యుత్ వినియోగం తగ్గుతుంటుంది. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి గ్రేటర్లో చలి ఎక్కువగానే ఉన్నా విద్యుత్ వినియోగం మాత్రం పెరుగుతూ ఉన్నది. 2023లో గ్రేటర్ వ్యాప్తంగా 50 నుంచి 55 మిలియన్ యూ�
వేసవిలో ఎండల తీవ్రతతో ఉక్కపోతతో ఇబ్బందులు పడటం సాధారణమే అయినా.. అలాంటి పరిస్థితి ఇప్పుడు వర్షాకాలంలోనూ కనిపిస్తున్నది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా.. మరోవైపు ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నా
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పురుడు పోసుకున్న ప్రాజెక్టులో మరో భారీ మురుగునీటి ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతున్నది. దేశంలోనే వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న కేసీఆర�
వర్షాకాలంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందించడంపై డిస్కం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో విస్తరించి ఉన్న 9 సర్కిళ్లలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్నది. ముఖ్య