రోజురోజుకూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వినియోగం పెరుగుతున్నది. ఫోన్, ట్యాబ్, ల్యాపీ.. ఇలా ఒక్కరే మూడునాలుగు ఉపకరణాలను వాడాల్సి వస్తున్నది. వీటికోసం మళ్లీ వేర్వేరు చార్జర్స్ ఉండాల్సిందే! ఇక వేరే దేశాలకు
యాసంగి సీజన్తోపాటు ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నది. బుధవారం ఉదయం 7:55 గంటల సమయంలో 16,508 మెగావాట్ల రికార్డు వినియోగంగా నమోదైంది.
వేసవికి ముందే ఎండలు మండుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రివేళ కొంత చల్లగా ఉంటున్నా.. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో పాటు ఉక్కపోత కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం సైతం
యాసంగి సాగుకు విద్యుత్ వినియోగం పెరిగింది. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా కావడం లేదు. తరుచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదని రైతు లు చెబుతున్నారు. ఇప్పుడే కరెంట్ కోతలు మొదలయ్యాయి. మరోవై�
అభివృద్ధి సూచికల్లో తలసరి విద్యుత్తు వినియోగం ఒకటి. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో తలసరి విద్యుత్తు వినియోగం తగ్గిందా? పెరిగిందా? అనే వివరాలను మాత్రం సర్కారు గోప్యంగా ఉంచింది. సోమవార�
సాధారణంగా చలికాలంలో విద్యుత్ వినియోగం తగ్గుతుంటుంది. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి గ్రేటర్లో చలి ఎక్కువగానే ఉన్నా విద్యుత్ వినియోగం మాత్రం పెరుగుతూ ఉన్నది. 2023లో గ్రేటర్ వ్యాప్తంగా 50 నుంచి 55 మిలియన్ యూ�
వేసవిలో ఎండల తీవ్రతతో ఉక్కపోతతో ఇబ్బందులు పడటం సాధారణమే అయినా.. అలాంటి పరిస్థితి ఇప్పుడు వర్షాకాలంలోనూ కనిపిస్తున్నది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా.. మరోవైపు ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నా
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పురుడు పోసుకున్న ప్రాజెక్టులో మరో భారీ మురుగునీటి ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతున్నది. దేశంలోనే వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న కేసీఆర�
వర్షాకాలంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందించడంపై డిస్కం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో విస్తరించి ఉన్న 9 సర్కిళ్లలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్నది. ముఖ్య
తెలంగాణ రాష్ట్రం వచ్చిన ప్రారంభంలోనే గత బీఆర్ఎస్ సర్కారు విద్యుత్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లింది. ఫలితంగా పదేండ్లుగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు, అంతరాయాలు అనే �
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. కోర్ సిటీతో పాటు నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల్లో ఎంతో కీలకమైన విద్యుత్ సరఫరా
ఒకవైపు ఎండలు మండుతుంటే.. మరో వైపు ఇండ్లల్లో కరెంటు మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఒక్క క్షణం కరెంటు లేకపోయినా ఇంట్లో ఉండలేని పరిస్థితి. బయటికి వెళ్లినా సెగలు కక్కుతున్న ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నా�
గ్రేటర్లో ఊహించని విధంగా విద్యుత్ వినియోగం నమోదవుతోంది. ఏటా వేసవిలో డిమాండు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, రికార్డు స్థాయిలో నమోదవుతుండటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విద్యుత్ వినియోగం మే నెలలో �
గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్ది అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగం ఎక్కువవుతున్నది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 21 సర్కిళ్లు �
భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఎండ సుర్రుమంటున్నది. నాలుగు రోజులుగా రోజురోజుకీ పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో పాటు రాత్రివేళ ఉక్కపోత కూడా నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.