వానాకాలం షురూ అయినప్పటికీ రాష్ట్రంలోకి రుతు పవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించాయి. ఇంత కాలం వేడెక్కి ఉన్న నగర వాతావరణం కాస్త చల్లబడింది. ఎండ వేడిమికి తాళలేక ఉసూరుమంటూ ఫ్యాన్, కూలర్, ఏసీల గాలి కోసం పరితపిం�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే చీకట్లు మాయమై వెలుగులు విరజిమ్ముతున్నాయని, సీఎం కేసీఆర్ విద్యుత్ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులకు ఇది నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ
Jagadish Reddy | సూర్యాపేట : విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలోనే మొదటి స్థానంలోనే నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. జాతీయ తలసరి వినియోగంతో పోల్చి చ�
రాష్ట్రంలో అకాల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గత 4 రోజుల నుంచి ఎండల తీవ్రత పెరిగి, ఉక్కపోత ఎక్కువైంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో రోజువారీ విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతున్నది.
Electricity Consumption | రాష్ట్రంలో విద్యుత్ వినియోగం (Electricity Consumption) రోజు రోజుకు మరింత పెరుగుతున్నది. తెలంగాణ (Telangana) చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో మంగళవారం డిమాండ్ ఏర్పడింది.
ఒకవైపు రాత్రి పూట చల్లటి గాలులు.. మరోవైపు పగటివేళ భానుడి ప్రతాపం.. గత రెండు, మూడు రోజులుగా ఇదీ వాతావరణ పరిస్థితి. అప్పుడే ఎండాకాలం వచ్చినట్లుగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో
విద్యుత్తు డిమాండ్ అంటే వేసవి కాలమే గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ ఎండాకాలంలోనే నమోదవుతుంది. ఈ ఏడాది వేసవి (మార్చి)లో గరిష్ఠంగా 14,167 మెగావాట్ల విద్యుత్తు వినియోగం నమోదైంది. కానీ, ఈ ఏడాది వర్�