తెలంగాణలో జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్తు సంస్థల నూతన డైరెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల ఆధిపత్యానికి కాంగ్రెస్ సర్కార్ రెడ్ కార్పెట్ పరుస్తున్నది. అత్యంత కీలకమైన డైరెక్టర్ పోస్టులను ఆ అధికారులకు కట్టబెట్టబోతున్నది. దాదాపు సగం డైరెక్ట
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాన్స్కో, జెన్కోకు రెగ్యులర్ సీఎండీలు లేకపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని ఆయా శాఖల్లోనే చ�
విద్యుత్తు సంస్థల్లో ఉన్నతస్థాయి నియామకాలు, పోస్టింగ్స్ వెనుక పెద్ద దందా నడుస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ‘పైసలిచ్చుకో.. పోస్టింగ్ తెచ్చుకో’ అన్నట్టుగా పరిస్థితి తయారైందనే గుసగుసలు విన�
విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కే ఈశ్వర్రావు, రాష్ట్ర కన్వీనర్ ఎంఏ వజీర్లు ప్రభుత్వాన్న�
విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీర్లకు పదోన్నతులివ్వాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) ప్రభుత్వాన్ని కోరింది. కొందరికి పదోన్నతులిచ్చినా.. ఇంత వరకు పోస్టింగ్స్ ఇవ్వలేదన
విద్యుత్తు చార్జీలను పెంచి.. ప్రజలపై భారం మోపవద్దని శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. రూ.1200 కోట్ల కోసం ప్రజల నడ్డి విరవడం అవివేకమని అన్నారు. విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలను వి�
విద్యుత్ శాఖలో అధికారులు ఎవరైనా పనికి లంచం అడిగితే తమ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు. అవినీతి ఫిర్యాదులు స్వీకరించేందుకు సీఎండీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్�
విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులపై న్యాయవిచారణ చేపట్టాలని బీసీ, ఓసీ ఉద్యో గ సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఖైరతాబాద్లోని విద్యుత్తు సౌధలో భారీ ధ
విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి, జ్యుడిషియల్ కమిషన్చేత విచారణ జరిపింపించాలని తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి బుధవారం చలో విద్యుత్తు సౌధకు పిలుప�
జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సృష్టించిన ఈదురుగాలుల బీభత్సానికి రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. సిరిసిల్ల పట్టణంతోపాటు తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, కోనరావుపేట మండలాల్లో అతివేగంగా వచ్చ�
బొగ్గు గనుల లీజు విషయంలో ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్.. బొగ్గు విక్రయాల్లో కూడా అక్రమాలకు పాల్పడింది. నాణ్యతలేని బొగ్గును కారుచౌకగా కొనుగోలు చేసి దాన్ని హై-గ్రేడ్ క్వాలిటీ బొగ్గ�