విద్యుత్తు సంస్థల్లో దశాబ్దాలుగా శ్రమిస్తున్న ఆర్టిజన్ కార్మికుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లింకంటి సత్యం డిమాండ్ చేశారు.
విద్యుత్తు సంస్థల్లో పనిచేసే కార్మికలో కం కదంతొక్కింది. రెగ్యులరైజ్ సహా ఆరు ప్ర ధాన డిమాండ్లు సాధించుకునేందుకు కార్మికు లు బుధవారం నిరవధిక సమ్మెకు దిగి జంగ్ సైరన్ మోగించారు. మొదటిరోజు రాష్ట్రవ్యాప్
గత రెండు దశాబ్దాలుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా తమ జీవితాలతో చెలగాటమాడుతోందని నిరసిస్తూ స్థానిక సబ్ స్టేషన్ ఎదుట తెలంగ
2014 నుంచి 2026 మధ్య జరిగిన నియామకాలు, డైరెక్టర్లుగా పనిచేసిన వారి సామాజికవర్గం సహా వివరాలన్నీ 15రోజుల్లోగా అందించాలని విద్యుత్తు సంస్థను రాష్ట్ర బీసీ కమిషన్ ఆదేశించింది. సంస్థలో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంప�
ప్రతినెలా ఒకటో తేదీనే ఠంచన్గా జీతాలు పడే విద్యుత్తు సంస్థల్లో ఈనెల నాలుగో తేదీ దాటినా అందలేదు. ఇప్పటికీ ఖాతాల్లో జమకాలేదు. ఇంధనశాఖ మంత్రిగా, ఆర్థికశాఖ మంత్రే కొనసాగుతున్నా వేతనాలు ఇవ్వలేని నిస్సహాయత న�
తెలంగాణలో జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్తు సంస్థల నూతన డైరెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల ఆధిపత్యానికి కాంగ్రెస్ సర్కార్ రెడ్ కార్పెట్ పరుస్తున్నది. అత్యంత కీలకమైన డైరెక్టర్ పోస్టులను ఆ అధికారులకు కట్టబెట్టబోతున్నది. దాదాపు సగం డైరెక్ట
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాన్స్కో, జెన్కోకు రెగ్యులర్ సీఎండీలు లేకపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని ఆయా శాఖల్లోనే చ�
విద్యుత్తు సంస్థల్లో ఉన్నతస్థాయి నియామకాలు, పోస్టింగ్స్ వెనుక పెద్ద దందా నడుస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ‘పైసలిచ్చుకో.. పోస్టింగ్ తెచ్చుకో’ అన్నట్టుగా పరిస్థితి తయారైందనే గుసగుసలు విన�
విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కే ఈశ్వర్రావు, రాష్ట్ర కన్వీనర్ ఎంఏ వజీర్లు ప్రభుత్వాన్న�
విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీర్లకు పదోన్నతులివ్వాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) ప్రభుత్వాన్ని కోరింది. కొందరికి పదోన్నతులిచ్చినా.. ఇంత వరకు పోస్టింగ్స్ ఇవ్వలేదన
విద్యుత్తు చార్జీలను పెంచి.. ప్రజలపై భారం మోపవద్దని శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. రూ.1200 కోట్ల కోసం ప్రజల నడ్డి విరవడం అవివేకమని అన్నారు. విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలను వి�