బొగ్గు గనుల లీజు విషయంలో ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్.. బొగ్గు విక్రయాల్లో కూడా అక్రమాలకు పాల్పడింది. నాణ్యతలేని బొగ్గును కారుచౌకగా కొనుగోలు చేసి దాన్ని హై-గ్రేడ్ క్వాలిటీ బొగ్గ�
ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,908.99 కోట్ల తుది డివిడెండ్ను షేర్హోల్డర్లకు చెల్లించినట్టు ప్రభుత్వ రంగ విద్యుదుత్పాక సంస్థ ఎన్టీపీసీ తెలిపింది.