Electricity bill | విద్యుత్తు వినియోగదారులపై చార్జీల భారం వేసేందుకు వీలుగా కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఇందుకు అనుగుణంగా విద్యుత్తు (సవరణ) నిబంధనలు, 2024 పేరుతో గెజిట్ ప్రచురించింది. ద�
పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకుంటూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలని నేషనల్ ప్రొడక్టవిటి కౌన్సిల్ బ్యూరో ఎనర్జీ ఎఫిషియన్సీ డైరెక్టర్ రజినీకాంత్ పిలుపు నిచ్చారు.
మహారాష్ట్రలో విద్యుత్తు చార్జీల పెంపుపై ప్రజలు, రైతులు భగ్గుమంటున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటు కంపెనీ చేతుల్లో పెట్టిన పాలకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనల బాట పట్టారు. భీవండ�
విద్యుత్తు చార్జీల భారాన్ని దొడ్డిదారిన వినియోగదారులపై మోపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఎత్తు వేసింది. సగటు కొనుగోలు ధరకు, విద్యుత్తు ఏటీ అండ్ సీకి మధ్య ఉన్న తేడాతో వచ్చే నష్టాలను వినియోగదారుడు కూడా భరి�
రాష్ట్ర ప్రజలకు, వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే సంవత్సరానికి చార్జీల భారం మోపమని, పాత చార్జీలనే కొనసాగిస్తామని ప్రకటించాయి
గృహ వినియోగ విద్యుత్తుపై యూనిట్కు 50 పైసలే పెరుగుదల డిస్కంల ప్రతిపాదన 18% 14 శాతానికే ఈఆర్సీ ఓకే ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు చరిత్రలో సబ్సిడీని 2281 కోట్లు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అధిక నష్టాలున్న ప్రాంతా
Electricity charges | ఆ ఊరి అన్నదాతులందరిది ఒకే మాట. ఒకే బాట. తాము అనుకున్న నిర్ణయానికి సమిష్టిగా కట్టుబడుతూ..సకాలంలో విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తూన్నారు.
పంపిణీ సంస్థల ఆదాయ, వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం లోటును పూడ్చడంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చ మరోసారి భేటీకావాలని నిర్ణయం హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలను అనివార్యంగా సవ
దేశంలో నాలుగు రోజులకు సరిపడానే బొగ్గు నిల్వలు మొదలుకానున్న కరెంటు కోతలు.. విద్యుత్తు చార్జీల పెంపు ప్రభుత్వ థర్మల్ ప్లాంట్లను వేధిస్తున్న బొగ్గు కొరత కేంద్ర ప్రభుత్వ అసమర్థతతోనే ఈ సంక్షోభమంటున్న నిపు