విద్యుత్తు చార్జీలు పెంచుతామంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈఆర్సీలో ఎండగట్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అండగా నిలిచిన కేటీఆర్కు రుణపడి ఉంటామని బీఆర్ఎస్ కార్మిక విభాగం రాజన్న సిరిసిల్ల జిల్�
పరిశ్రమలకు షాక్ తగలబోతున్నది. నవంబర్ నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ చార్జీలు పెంచేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపం�
MLA Vemula | ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,200 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపు కోసం విద్యుత్ సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిని వెంటనే తిరస్కరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula)డిమాండ్ చే
విద్యుత్తు చార్జీలను పెంచి.. ప్రజలపై భారం మోపవద్దని శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. రూ.1200 కోట్ల కోసం ప్రజల నడ్డి విరవడం అవివేకమని అన్నారు. విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలను వి�
Telangana | రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల ధరలు నవంబర్ నుంచి పెరగనున్నాయి. దాదాపు రూ. 1200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్టీ క్యాటగిరీలో విద్యుత్తు చార్జీల పెంపు, ఎల్టీ క్యాటగిరీలో న�
విద్యుత్తు చార్జీల పెంపు రాష్ట్ర ప్రగతికి గొడ్డలిపెట్టులా మారుతుంది. ఇప్పటికే ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో పారిశ్రామిక ప్రగతి మందగించింది. అనేక రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి పరిస్థ
KTR | విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలిని కలిసి వారు విన�
KTR | విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.
కెన్యా వాసులకు కరెంట్ షాక్ గట్టిగానే తగలబోతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత సన్నిహితుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎనర్జీతో కెన్యా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందమే ఇందుకు కారణం.
కార్మిక క్షేత్రం తల్లడిల్లుతున్నది. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో కన్నీరుపెడుతున్నది. నాడు చిక్కి శల్యమై బీఆర్ఎస్ ప్రభుత్వంలో పునర్జీవం పోసుకొని కార్మికులకు చేతినిండా పనితో ఓ వెలుగు వెలిగిన వస్
అమెరికా అధ్యక్ష పదవి కోసం మరోమారు పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారత్పై తన అక్కసు వెళ్లగక్కారు. గురువారం డెట్రాయిట్ ఎకనామిక్ క్లబ్లో ట్రంప్ ప్రసంగిస్తూ, అమెరికా ఉత్పత్తులప�
వినియోగదారులపై రూ.1200 కోట్ల మేరకు విద్యుత్తు చార్జీల పెంపునకు అనుమతించాలని కోరుతూ డిస్కంలు విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)కి చేసిన ప్రతిపాదనలపై ఈ నెల 21 నుంచి 25 వరకు బహిరంగ విచారణ జరుగనున్నది.
విద్యుత్ చార్జీలు వసూలు చేసేందుకు వెళ్లిన బిల్ కలెక్టర్పై ఓ కార్పొరేటర్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం..