BRS | కరెంట్ చార్జీలను పెంచాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి బీఆర్ఎస్ (BRS) చెక్ పెట్టింది. విద్యుత్ బిల్లుల తగ్గింపుపై విజయం సాధించిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్
జాన్కంపేట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. ఈ మేరకు ఆలయానికి చెందిన తొమ్మిది ఎకరాల స్థలంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు.
Telangana | రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల ధరలు నవంబర్ నుంచి పెరగనున్నాయి. దాదాపు రూ. 1200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్టీ క్యాటగిరీలో విద్యుత్తు చార్జీల పెంపు, ఎల్టీ క్యాటగిరీలో న�
విద్యుత్తు చార్జీల పెంపు రాష్ట్ర ప్రగతికి గొడ్డలిపెట్టులా మారుతుంది. ఇప్పటికే ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో పారిశ్రామిక ప్రగతి మందగించింది. అనేక రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి పరిస్థ
గ్రామ పంచాయతీలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో పల్లెలను నిధుల కొరత వేధిస్తున్నది. ఆదాయ వనరులు అంతగా లేని పంచాయతీల్లో కనీసం కార్మ�
ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో బల్దియా యంత్రాంగం అడ్డదార్లు తొక్కుతున్నది. నిబంధనలను నీళ్లొదిలి ప్రజలపై పన్ను భారం మోపుతున్నది. బల్దియాకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నును ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండాన�
Telangana | కాంపొజిట్ స్కూల్ గ్రాంట్. పాఠశాలల్లో చాక్పీసులు, డస్టర్లు కొనాలన్నా.. ఇంటర్నెట్, విద్యుత్తు బిల్లులు చెల్లించాలన్నా .. పంద్రాగస్టుకో, జనవరి 26కో స్వీట్లు పంపిణీ చేయాలన్నా ఈ నిధులే ఆధారం. ఇలాంటి స్�
కరెంట్ బిల్లులు ఫోన్పే, గూగుల్ పే ద్వారా చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించారు. ఈ రెండు థర్డ్ పార్టీ ఏజెన్సీలు కావడం, ఇవి భారత్ బిల్ పేలో చేరకపోవడంతో ఆర్బీఐ ఆదేశాలను అనుసరించి జూలై 1 నుంచి ఫోన్పే, �
ఐటీ మంత్రి శ్రీధర్బాబుకు ‘కరెంటు బిల్లు’ షాక్ తగిలింది. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. సమావేశంలో మాట్లాడుతూ 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ అ
విద్యుత్ బిల్లుల వసూలుకు వెళ్లిన ఎర్రగడ్డ ట్రాన్స్కో కార్యాలయానికి చెందిన ఉద్యోగులపై వినియోగదారుడు భౌతికంగా దాడి చేశాడు. పెండింగ్లో ఉన్న రూ.6858 విద్యుత్ బిల్లును చెల్లించాలని అడిగిన ఉద్యోగుల పై దుర
కేసీఆర్ ప్రభుత్వం 2021లో హెయిర్ కటింగ్ సెలూన్లు, ల్యాండ్రీ షాపులకు ప్రతి నెలా ఉచిత విద్యుత్తును అందించి ప్రోత్సహిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు కట్టాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నదని నా
విద్యుత్తు బిల్లులను ఆన్లైన్లో చెల్లించడం వల్ల పడే చార్జీల భా రాన్ని తిరిగి వినియోగదారులపై మో పేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు సిద్ధమవుతున్నాయి. ఆ మొ త్తాన్ని వినియోగదారుల నుంచి ముక్కుపిండ�
Electricity Bills | ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఇక నుంచి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని కస్టమర్లు ఆయా సంస్థల యాప్స్, వెబ్ సైట్ల ద్వారా మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుం�
200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప థకాన్ని తమకు వర్తింపజేయాలని మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం పలువురు బాధితులు అధికారులను వేడుకున్నారు. మండలంలోని సోమ్లాతండాకు చెందిన బదావత్ విజయ, మాధవాపురానికి చె