ఉప్పల్ క్రికెట్ స్టేడియం చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలను మంగళవారం చెల్లించింది. ఖైరతాబాద్లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) కార్పొరేట్ కార్యాలయంలో హైదరాబాద్ క్రికెట్
దేశానికి అన్నం పెట్టే రైతు బాగుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని పథకాలు, చేపట్టలేని చర్యలు లేవు. ని రంతర ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, అందుబాటులో ఎరువులు, విత్తనాలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు ఇల�
ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్తు కొరతపై పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో జమ్ముకశ్మీర్ సంయుక్త ఆవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పీవోకే మొత్తం హింసతో దద్దరిల్లిపో
గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు బిల్లుల షాక్ తగిలింది. మార్చి నెలలో విద్యుత్ మీటర్లు గిర్రున తిరిగేశాయి. ఫలితంగా 200 యూనిట్ల లోపు ఉండాల్సిన కరెంటు వినియోగం కాస్తా 250 నుంచి 300 యూనిట్లు దాటింది. దీంతో అంతకు ముంద�
విద్యుత్ చార్జీలు వసూలు చేసేందుకు వెళ్లిన బిల్ కలెక్టర్పై ఓ కార్పొరేటర్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం..
Electricity bill | విద్యుత్తు వినియోగదారులపై చార్జీల భారం వేసేందుకు వీలుగా కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఇందుకు అనుగుణంగా విద్యుత్తు (సవరణ) నిబంధనలు, 2024 పేరుతో గెజిట్ ప్రచురించింది. ద�
సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. సర్కారు బడులపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు సౌర విద్యుత్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నాబార్డ్ ఆర్థిక సహకారంత
ఏటా వ్యవసాయ బావుల విద్యుత్తు కనెక్షన్కు రూ.360కి బదులు రూ.720 వసూలు చేస్తున్నారంటూ రైతులు విద్యుత్తు అధికారులను నిలదీశారు. ఈ ఘటన జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండ గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 6,490 బడుల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అ
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ క్షేత్ర స్థాయిలో సమస్యలను సత్వరమే పరిషరించేలా చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు అధికారులను ఆదేశించారు.
దశాబ్దాల పాటు కుల వృత్తి దారులు వెనుకబడిపోతున్నారు. ఉమ్మడి పాలనలో వారిని గుర్తించి ప్రోత్సహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎంతో మంది కులవృత్తులను కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రాష్ట్ర సర్కారు ఎల్ఈడీ మంత్రం ఫలిస్తున్నది. ఎనిమిదేండ్లలో రూ.1,864 కోట్లు మిగలగా, 2,663 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అయ్యింది. విద్యుత్ ఆదా, తక్కువ విద్యుత్ బిల్లులతో స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గింద�
ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణలో చీకటి బతుకులే అన్న విమర్శకులే నేడు షాక్ తింటున్నారు. విద్యుత్ సమస్యలపై సీఎం కేసీఆర్ అంతగా శ్రద్ధ వహించి రెండేండ్లలోనే అన్ని సమస్యలనూ పరిష్కరించారు.