విద్యుత్తు బిల్లుల భారం నుంచి సర్కార్ బడులను బయటపడేసేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 9,937 బడులను సోలార్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది.
ఎవుసం బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టొద్దని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుతో కొట్లాడారు. ‘స్మార్ట్మీటర్' ఓ విఫల ప్రాజెక్టు అని.. రైతును, సామాన్యుడిని నష్టపరిచేందుకే తీసు
‘కేంద్రం తెస్తున్న ఎలక్ట్రిసిటీ బిల్లు వందశాతం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం. దానిని చాలా బలంగా వ్యతిరేకిద్దాం. ఈ బిల్లు రాష్ర్టాల హక్కులను సమాధి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట�
నగరానికి చెందిన విజయ్కుమార్ అనే వ్యక్తికి సెప్టెంబర్ నెలలో రూ.160 బిల్లు కడితే.. అక్టోబర్లో రూ.3,83,570లు వచ్చినట్లు తెలిపారు. మహేశ్వరం సెక్షన్లోని రావిర్యాలకు చెందిన ఈ వినియోగదారుడికి ప్రతీనెలా కేవలం 500 ర�
‘బాకీ ఉన్నామా.. వదిలేయ్. మనసారే ఉన్నాడు కదా.. కొత్త కనెక్షన్కు అప్లై చేయి. బాకీలో కొంత మొత్తం ఆయనకే సమర్పించుకుంటే కొత్త కనెక్షన్ వస్తుంది. పాత ముచ్చట వదిలేయండి’ అంటూ మేడ్చల్ జిల్లాలో ఒక సర్కిల్కు చెం�
కాళేశ్వరం ప్రాజెక్టు అనగా కాంగ్రెస్ సర్కార్ ఎక్కడలేని వివక్షతను ప్రదర్శిస్తున్నది. ఏడాదికాలంగా కాళేశ్వరంతోపాటు ఇతర మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో ద
విద్యుత్ బిల్లులను సిబ్బంది సకాలంలో వసూలు చేయాలని డివిజన్ ఇంజినీర్ విద్యాసాగర్ అన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా డిజిటల్ యంత్రాల ద్వారా ఎప్పటికప్పుడు వసూలు చేసే విధంగా సిబ్బంది పని చేయాలని సూచించ�
విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిన క్రమంలో వినియోగదారులకు నెలవారీ విద్యుత్తు బిల్లులు షాక్ ఇస్తున్నాయి. దీనికి పరిష్కారం చూపుతూ, ఒక్క రూపాయితో ఒక విద్యుత్తు యూనిట్ను పొందే విధంగా సరికొత్త సోలార్
మేడమ్ కరెంట్ బిల్లులు చెల్లించరు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్నే నిందిస్తారు. ప్రజావేదికలపై గోల చేస్తారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారు. ఇప్పటికైనా కళ్లు పెద్దవి చేసి బిల్లును చూడండి అంటూ కంగనా రనౌత్�
Electricity Department | గ్రామాలలో విద్యుత్ వినియోగదారుల నుండి విద్యుత్ బిల్లుల(Electricity Department )బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రాయపర్తి సెక్షన్ ఏఈ పెద్ది రవళి రెడ్డి తెలిపారు.
గ్రేటర్లో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. మూడు సర్కిళ్లలో రూ.122 కోట్లు పెండింగ్ బిల్లులు ఉండడంతో వీటి వసూళ్లపై దక్షిణ డిస్కం దృష్టిపెట్టింది. మార్చినెల నుంచి ఎండలు ముదిరితే విద్యుత్ వినియోగం �
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. అత్యధిక డిమాండ్ ఉన్నప్పుడు విద్యుత్ సమస్యలు పెరిగే అవకాశముంది. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తులు, మీటర్లు కాలిపోవడం, లైన్
రాష్ట్రంలోని గృహ విద్యుత్తు వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది. అన్ని అనుమతులున్న ఇండ్లను మాత్రమే డొమెస్టిక్ క్యాటగిరీలో కొనసాగించాలని, అనుమతుల్లేని ఇండ్లను టెంపరరీ క్యాటగిరీలో చేర్చడం ద�