‘బాకీ ఉన్నామా.. వదిలేయ్. మనసారే ఉన్నాడు కదా.. కొత్త కనెక్షన్కు అప్లై చేయి. బాకీలో కొంత మొత్తం ఆయనకే సమర్పించుకుంటే కొత్త కనెక్షన్ వస్తుంది. పాత ముచ్చట వదిలేయండి’ అంటూ మేడ్చల్ జిల్లాలో ఒక సర్కిల్కు చెం�
కాళేశ్వరం ప్రాజెక్టు అనగా కాంగ్రెస్ సర్కార్ ఎక్కడలేని వివక్షతను ప్రదర్శిస్తున్నది. ఏడాదికాలంగా కాళేశ్వరంతోపాటు ఇతర మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో ద
విద్యుత్ బిల్లులను సిబ్బంది సకాలంలో వసూలు చేయాలని డివిజన్ ఇంజినీర్ విద్యాసాగర్ అన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా డిజిటల్ యంత్రాల ద్వారా ఎప్పటికప్పుడు వసూలు చేసే విధంగా సిబ్బంది పని చేయాలని సూచించ�
విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిన క్రమంలో వినియోగదారులకు నెలవారీ విద్యుత్తు బిల్లులు షాక్ ఇస్తున్నాయి. దీనికి పరిష్కారం చూపుతూ, ఒక్క రూపాయితో ఒక విద్యుత్తు యూనిట్ను పొందే విధంగా సరికొత్త సోలార్
మేడమ్ కరెంట్ బిల్లులు చెల్లించరు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్నే నిందిస్తారు. ప్రజావేదికలపై గోల చేస్తారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారు. ఇప్పటికైనా కళ్లు పెద్దవి చేసి బిల్లును చూడండి అంటూ కంగనా రనౌత్�
Electricity Department | గ్రామాలలో విద్యుత్ వినియోగదారుల నుండి విద్యుత్ బిల్లుల(Electricity Department )బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రాయపర్తి సెక్షన్ ఏఈ పెద్ది రవళి రెడ్డి తెలిపారు.
గ్రేటర్లో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. మూడు సర్కిళ్లలో రూ.122 కోట్లు పెండింగ్ బిల్లులు ఉండడంతో వీటి వసూళ్లపై దక్షిణ డిస్కం దృష్టిపెట్టింది. మార్చినెల నుంచి ఎండలు ముదిరితే విద్యుత్ వినియోగం �
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. అత్యధిక డిమాండ్ ఉన్నప్పుడు విద్యుత్ సమస్యలు పెరిగే అవకాశముంది. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తులు, మీటర్లు కాలిపోవడం, లైన్
రాష్ట్రంలోని గృహ విద్యుత్తు వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది. అన్ని అనుమతులున్న ఇండ్లను మాత్రమే డొమెస్టిక్ క్యాటగిరీలో కొనసాగించాలని, అనుమతుల్లేని ఇండ్లను టెంపరరీ క్యాటగిరీలో చేర్చడం ద�
ఉమ్మడి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతున్న ఏకైక సహకార విద్యుత్ సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉంది. వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, నివాసాలకు అడిగిన వెం టనే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి వెలుగులు నింపుతు�
అదానీ గ్రూప్ కంపెనీల అక్రమాలపై ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఇంటా-బయటా రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమిలో భాగమైన డీఎంకే ప్రభుత్వం సంకీర్ణ ధర్మానికి కట్టుబడి అదానీ గ్రూప్త
కరెంట్ కోతలపై అధికార యంత్రాంగం కదిలింది. మండలంలో ని అలంకానిపేట శివారు పరిధిలో బిల్లులు చెల్లించడం లేదని వ్యవసాయానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘కరెంట్ కోతలు
బిల్లులు చెల్లించడం లేదని అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంతో నెక్కొండ మండలం అలంకానిపేట శివారు ప్రాంత రైతులు ఆగమవుతున్నారు. కరెం టు లేక సాగునీరందక సుమారు 400 ఎకరాల్లో మక్కజొన్న, మిర్చి పంటలు ఎం�