విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి విద్యుత్ స్తంభంపై మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలోని లింగాపూర్ శివారులో బుధవారం చోటు చేసుకున్నది. ఎస్సై వినయ్ కథనం ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన కల్లెం శివకుమ�
జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ సరఫరాకు భూగర్భం నుంచి కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యత్నానికి మిస్టర్ 10 పర్సంట్ గండి కొడుతున్నట్టు తెలుస్తున్నది. కేబుల్ కొనుగోళ్లలో తనకు 10 పర్సెంట్ ఇస్
మే నెలలో కృష్ణానగర్ ప్రధాన రహదారిలో వీధి దీపాల స్తంభానికి విద్యుత్ సరఫరా తీగలు ఉన్నాయి. అనుకోకుండా స్తంభానికి తగిలిన ఒక హార్డ్ వేర్ ఇంజినీర్ స్తంభానికి కరెంట్ పాస్ కావడంతో అక్కడికక్కడే మృతిచెంద
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. వ్యవసాయ పొలంలో యూరియ మందు చల్లుతుండగా కొడుకుకు విద్యుత్ షాక్ తగిలింది. కుమారుడిని కాపాడే ప్రయత్నంలో తండ్రి మృత్యువాత పడిన సంఘటన శామీర్ ప�
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్లో విద్యుత్తుషాక్తో ఓ రైతు మృతి చెందినట్టు ఎస్సై ఆంజనేయులు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకా రం.. సంగమేశ్వర్ గ్రామానికి చెందిన మొగుల్ల సిద్దయ్య(59) అడ
తనకు తెలియకుండా తన తండ్రి సోదరుల పిల్లలకు భూమిని పట్టా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఓ రైతు తహసీల్ చాంబర్లో ఆత్మహత్యకు యత్నించిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరులో చోటుచేసుకుంది. లద్నూర్కు చెందిన కాస
విద్యుత్ వైర్లను పాత పోల్ నుంచి కొత్త పోల్కు మార్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఘట్కేసర్ ఏఈ, లైన్ ఇన్స్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన ఘట్కేసర్లో జరిగింది.
జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సృష్టించిన ఈదురుగాలుల బీభత్సానికి రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. సిరిసిల్ల పట్టణంతోపాటు తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, కోనరావుపేట మండలాల్లో అతివేగంగా వచ్చ�
మేడపై ఆడుకుంటున్న చిన్నారికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి మృత్యువుతో పోరాటం చేస్తున్నది. రహ్మత్ నగర్ డివిజన్ ఎన్ఎస్బీ నగర్లో శుక్రవారం ఈ ఘటన చ�
పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ కౌలు రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రూరల్ మండలం తిప్పన్నపేటలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తిప్పన్నపేటకు చెందిన కౌలు ర�
మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యతో గొడవ పడి ఆత్మహత్య చేసుకునేందుకు స్తంభం ఎక్కి విద్యుత్తు తీగలను పట్టుకొని వేలాడాడు. సకాలంలో కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.