వినూత్న వాహనాలను ప్రవేశపెట్టడంలో ఎప్పుడూ ముందుండే ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో..టూ-ఇన్=వన్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. అవసరాలకు అనుగుణంగా ద్విచక్ర వాహనం, త్రీ వీలర్ విద్యుత్ వాహనాన్ని �
ఫ్రెంచ్నకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన రెనో..దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇప్పటికే మూడు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్న సంస్థ..
లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్-రాయిస్..దేశీయ మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసింది. స్పెక్ట్రా పేరుతో విడుదల చేసిన తొలి ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ కారు ఇదేనని తెలిపింది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. వచ్చే ఏడాది తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నది. సింగిల్ చార్జింగ్తో 550 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారును గుజరాత్ ప్లాంట్లో తయ�
తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారమవుతుందని ఉమ్మడి ఏపీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ అవి కల్ల మాటలనేనని స్వరాష్ట్ర పాలన నిరూపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ విద్యుత్తు రంగం అనత�
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయ సంస్థ క్వాంటమ్ ఎనర్జీ..హైదరాబాద్లో మరో షోరూంను ప్రారంభించింది. 630 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మోటర్స్ నిర్వహిస్తున్నది.
మహీంద్రాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్లో రూ.1,200 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు సింగపూర్కు చెందిన సావరిన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టెమ్సెక్ ప్రకటిం�
Tesla | ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టెస్లా..భారత మార్కెట్పై కన్నెసింది. ఇక్కడ అధికంగా పన్నులు ఉండటంతో ప్లాంట్ను ఏర్పాటు చేసే అవకాశాలు లేవని స్పష్టంచేసిన సంస్థ..ఇక్కడి మార్కెట్లో ఈవీ�
హైదరాబాద్లో రేస్ఎనర్జీ ఓ కొత్త బ్యాటరీ ఉత్పాదక కేంద్రాన్ని ప్రారంభించింది. 10వేల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. ప్లాంట్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 30వేల బ్యాటరీలుగా ఉన్నది. ఈ హైదరాబాద్ ఆధారిత
వచ్చే ఏడాది నాటికి దేశ ంలో కాలుష్యాన్ని 30 శాతానికి తగ్గించాలన్న లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా భారత శాస్త్రవేత్తలు సోడియం-ఐయాన్ బ్యా టరీ (ఎస్ఐబీ)ల సామర్థ్యాన్ని మరిం త మెరుగుపరిచే కాథ
ఎంజీ మోటర్ ఇండియా బుధవారం మార్కెట్కు ఓ సరికొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ)ను పరిచయం చేసింది. కోమెట్ పేరుతో వచ్చిన దీని ప్రారంభ ధర రూ.7.98 లక్షలు (ఎక్స్షోరూం). సింగిల్ చార్జ్పై దాదాపు 230 కిలోమీటర్లు ప్రయ
హైదరాబాద్కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఈ-ట్రియో..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. తమిళనాడులోని తన తొలి అవుట్లెట్ను మంగళవారం కొయంత్తూరులో ప్రారంభించింది.