ఫోక్స్వ్యాగన్.. మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమైంది. సింగిల్ చార్జింగ్తో 1,000 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మాడల్ను చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆటోలో ప్రదర్శించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన కృషి, అనుసరించిన విధానాల ఫలితంగానే ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ కంపెనీ బీవైడీ తెలంగాణకు వస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. బీఆర్�
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అంతకంతకూ పెరుగుతున్నా, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో ప్రోత్సాహం కరువైంది. ముఖ్యంగా విద్యుత్తు సంస్థలే మోకాలడ్డుతున్నాయి. రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో ఈవ
ఎలక్ట్రిక్ వాహన పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా టీవీఎస్ మోటర్..మరో ఎలక్ట్రిక్ ఆటోను అందుబాటులోకి తీసుకొచ్చింది. కింగ్ ఈవీ మ్యాక్స్ పేరుతో విడుదల చేసిన ఈ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రి-చక్ర వాహన�
ఎలక్ట్రిక్ వాహనాలను గృహాలకు అవసరమయ్యే విద్యుత్తును నిల్వచేసే బ్యాటరీలుగా ఉపయోగించుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్టు జర్మనీకి చెందిన ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ టాప్గేర్లో దూసుకుపోతున్నది. ఇప్పటికే కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న సంస్థ..కొత్త ఏడాదిలో నయా మాడళ్లను విడుదల చేయబోతున్
అమిస్తాపూర్ సమీపంలో రైతు పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీ ఎం రేవంత్రెడ్డి పరిశీలించారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు హెలీపాడ్ దిగిన వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నా
దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ కియా..దేశీయ మార్కెట్కు మరో ఈవీని పరిచయం చేసింది. ఈవీ 9 పేరుతో విడుదల చేసిన ఈ కారు ధర రూ.1.3 కోట్లుగా నిర్ణయించింది.
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ.. ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఆధారిత వాహన మార్కెట్లో దూసుకుపోతున్న మారుతీ.. విద్యుత్తు �
హ్యుందాయ్ మోటర్ ఇండియా.. విద్యుత్తు ఆధారిత వాహనాలపై (ఈవీ) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ఆఖరు (వచ్చే ఏడాది జనవరి-మార్చి)కల్లా దేశీయ మార్కెట్కు 4 ఎలక్ట్రిక్ వెహికిల్ మాడళ్లను పర
ఈవీ రంగంలోకి మరో సంస్థ అడుగుపెట్టబోతున్నది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ..తాజాగా ఈ గురువారం తన తొలి ఈవీ మాడల్ను విడుదల చేయబోతున్నది.
నూతన ఎలక్ట్రిక్-వెహికిల్ (ఈవీ) పాలసీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. ఈ కొత్త విధానం కింద 500 మిలియన్ డాలర్ల (రూ.4,150 కోట్లు)కు తగ్గకుండా పెట్టుబడులతో కంపెనీలు ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడే దేశ
ప్రముఖ ఎలక్ట్రికి వాహన స్టార్టప్ సంస్థ క్వాంటమ్ ఎనర్జీ.. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన రెండు స్కూటర్ల ధరలను తగ్గించింది. ప్లాస్మా ఎక్స్, ఎక్స్ఆర్ మాడళ్ల ధరలను 10 శాతం కోత పెట్టినట్టు వెల్లడించింది.
ప్రముఖ ఇంధన విక్రయ సంస్థ జియో-బీపీ..దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన(ఈవీ)చార్జింగ్ మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హీరానందానితో ఒప్పందం కుదుర్చుకున్నది.