మద్యం మత్తులో బైక్ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పట్టణ పోల
కోదాడ మున్సిపల్ పరిధిలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై శ్రీరంగపురం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి దుర్మరణం చెందారు. మృతులను..
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఓ కారు బీభత్సం (Road Accident) సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న యువతి గ�
Elephant Dies | ఒక ఏనుగు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పడేసింది. విద్యుత్ వైరు తెగిపడటంతో విద్యుదాఘాతంతో అది మరణించింది. ఈ సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఏనుగు మృతిపై దర్యాప్తు చేస
Men, Woman Tied To Pole, Thrashed | వివాహిత మహిళ ఇద్దరు వ్యక్తులతో కలిసి బైక్పై మార్కెట్కు వెళ్లింది. అయితే ఆ ఇద్దరిలో బంధువైన వ్యక్తితో ఆమెకు సంబంధం ఉందని కుటుంబ సభ్యులు అనుమానించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులతో కలిసి ఆ ముగ్�
విద్యుత్ స్తంభం ఎక్కిన యువకుడికి షార్ట్ సర్క్యూట్ కావడంతో స్తంభం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డ సంఘటన శాలిగౌరారం మండలంలోని భైరవునిబండ గ్రామంలో ఆదివారం జరిగింది.
Electric Pole | నందిగామ అయ్యప్పస్వామి దేవాలయం నుండి జంగోనిగూడ గ్రామానికి వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని గత కొన్ని నెలలుగా విద్యుత్ స్తంభం విరిగి ప్రమాదకర స్థితిలో పడిపోయింది.
Car accident | విద్యుత్ స్తంభాన్ని ఢీకొని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్ వేపై(PV Expressway) కారు బోల్తా(Car accident) పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు గాయాలయ్యాయి.
అతిగా మద్యం సేవించి ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్లి ముందున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజాము