విద్యుత్ స్తంభం ఎక్కిన యువకుడికి షార్ట్ సర్క్యూట్ కావడంతో స్తంభం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డ సంఘటన శాలిగౌరారం మండలంలోని భైరవునిబండ గ్రామంలో ఆదివారం జరిగింది.
Electric Pole | నందిగామ అయ్యప్పస్వామి దేవాలయం నుండి జంగోనిగూడ గ్రామానికి వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని గత కొన్ని నెలలుగా విద్యుత్ స్తంభం విరిగి ప్రమాదకర స్థితిలో పడిపోయింది.
Car accident | విద్యుత్ స్తంభాన్ని ఢీకొని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్ వేపై(PV Expressway) కారు బోల్తా(Car accident) పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు గాయాలయ్యాయి.
అతిగా మద్యం సేవించి ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్లి ముందున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజాము
man climbs electric pole | ఒక వ్యక్తి విద్యుత్ స్తంభం పైకి ఎక్కాడు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అతిషి, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్తో మాట్లాడేందుకు తనను అనుమతించాలని డిమాండ్ చేశాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్క�
నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు చోట్ల విద్యుత్ లైన్లపై చెట్లు కూలిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఖైరతాబాద్ ఆనంద్నగ�
మండలంలోని చింతలకుంటలో శుక్రవారం సాయంత్రం ఈదురు గా లులతో కూడిన వర్షం కురిసింది. ఈక్రమంలో గ్రామానికి చెందిన రైతు బ్యాగరి నాగప్ప పొలంలోని తాటిచెట్టుపై పిడుగుపడింది.
కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, బీభత్సం సృష్టించింది. ఈ ఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలోని రాంపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాంపల్లిలోని ఆర్ఎల్నగర్లో శనివారం అర్ధరాత్రి కారు అతివ�
janagam | కరెంట్ స్తంభం(Electric pole) నుంచి పడి ఓ వ్యక్తి మృతి(Man died) చెందాడు. ఈ విషాదకర సంఘటన జనగామ(Janagama) జిల్లా లింగాల ఘణపురం మండలం వనపర్తిలో చోటు చేసుకుంది.