janagam | కరెంట్ స్తంభం(Electric pole) నుంచి పడి ఓ వ్యక్తి మృతి(Man died) చెందాడు. ఈ విషాదకర సంఘటన జనగామ(Janagama) జిల్లా లింగాల ఘణపురం మండలం వనపర్తిలో చోటు చేసుకుంది.
Couple Tied To Electric Pole | ఒక జంట మధ్య ఉన్న వివాహేతర సంబంధంపై మహిళ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత విద్యుత్ స్తంభానికి కట్టేశారు (Couple Tied To Electric Pole). అనంతరం వారిద్దరినీ చితక్కొట్టా
మద్యం మత్తులో విద్యుత్తు స్తంభం ఎక్కి తీగల ను పట్టుకొని ఓ యువకుడు మృతి చెం దాడు. ఈ ఘటన శుక్రవారం సాయం త్రం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ శివారులో జరిగింది.
Agra | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఓ వ్యక్తి తన భార్యను స్తంభానికి కట్టేసి కొట్టిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగ్రా లోని అర్సేనా గ్రామానికి చెందిన కుసుమా దేవి, శ్యామ్ బీహారి
ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం ఓ కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టింది. బోయింగ్ 737-800 విమానం ప్రయాణికుల టెర్మినల్ నుంచి రన్వే మీదికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్జెట్ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే, ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప