దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. గరిష్ఠ స్థాయిలోనే ఇంధన ధరలు కొనసాగుతుండటంతో ఈవీల వైపు కొనుగోలు దారులు మొగ్గుచూపుతున్నారు.
విద్యుత్తో నడిచే వాహనాలు కూడా టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయమైన ఈవీల వైపు మళ్లుతున్నారు.
Electric Cars | ప్రజల్లో లగ్జరీ కార్ల పట్ల ‘క్రేజ్’ పెరుగుతోందని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రం ప్రవాహ్ తెలిపారు. రెండేండ్లలో మొత్తం కార్ల విక్రయాల్లో నాలుగో వంతు ఎలక్ట్రిక్ కార్లే ఉంటాయన్నారు.
Audi on Import Duties | భారత్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాలు తగ్గించాల్సిందేనని జర్మనీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తెగేసి చెప్పింది.
Tesla | త్వరలో భారత్ మార్కెట్లోకి యూఎస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ‘టెస్లా’ రానున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15.76 లక్షల కోట్ల విలువైన కార్ల విడి భాగాలను భారత్ లోనే తయారు చేయనున్నదని కేంద్ర వాణిజ్యశాఖ మంత్ర�
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. ఒకవైపు ఈవీ బ్యాటరీల్లో మంటలు వ్యాపించి ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ వాటి అమ్మకాలు మాత్రం రోజురోజుకూ గణన�
ఎలక్ట్రిక్ కార్లు.. బొమ్మలు.. గోడలపై కార్టూన్ చిత్రాలు.. ఆడుకుంటూ సందడి చేస్తున్న చిన్నారులు.. ఇది ఏ పార్కులో కనిపించిన దృశ్యమో అనుకొంటే మీరు పప్పులో కాలేసినట్టే. చిన్నారులకు ఆహ్లాదకరంగా చికిత్స అందించే
Telangana | చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం బీవైడీని రాష్ర్టానికి రాకుండా అడ్డుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం భద్రతాపరమైన కారణాలను బూచిగా చూపినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)కు క్రమేణా ఆదరణ పెరుగుతున్నది. ఈ క్రమంలో వాహనదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు ఈవీలపై గట్టిగానే దృష్టి పెడుతున్నాయిప్పుడు.
Ford | పూర్తిగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిశగా అడుగులేస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్.. వచ్చే మూడేండ్లలో 3800 మందికి ఉద్వాసన పలుకాలని నిర్ణయించింది.
పర్యావరణ పరిరక్షణలో ఎలక్ట్రిక్ వాహనాల పాత్ర అత్యంత కీలకమైంది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల పాటు మాదాపూర్లోని హైటెక్స్ వేదికగా కొనసాగిన మొబిలిటీ నెక్ట్స్ 2023 హైదరాబాద్ సదస్సులో అనేక ఈవీ వాహనాలకు చెందిన
ఫార్ములా ఈ- రేస్ ఉత్కంఠగా సాగుతున్నది. శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ ఆద్యంతం ఉర్రూతలూగించింది. ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీ పడ్డాయి.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ కార్ల గురించే చర్చ.. రోజురోజుకు పెరిగితున్న పెట్రోల్, డీజిల్ ధరలను భరించటం కంటే ఎలక్ట్రిక్ కారును కొనటం మేలని చాలా మంది భావిస్తున్నారు.