Lightyear 0 | పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. కాలుష్యం తగ్గడంతో పాటు నిర్వహణ ఖర్చు తగ్గనున్నది. ఈవీ వాహనాలను సైతం ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ప్�
ఈవీల విక్రయాలపై ఎస్ఎంఈవీ అంచనా న్యూఢిల్లీ, జనవరి 6: ప్రస్తుతేడాది దేశవ్యాప్తంగా 10 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడు కావచ్చని ఈవీల తయారీదారుల సంఘం(ఎస్ఎంఈవీ) అంచనా వేస్తున్నది. గడిచిన పదిహేనేండ్�
న్యూఢిల్లీ, జనవరి 5: విద్యుత్తో నడిచే వాహనాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. గత నెలలో దేశవ్యాప్తంగా విక్రయాల్లో 240 శాతం వృద్ధి నమోదైంది. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో క్రమంగా ప్రజలు ప్రత్యామ్నాయాలపై
దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న బీఎండబ్ల్యూ న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎం�
CM KCR | ప్రపంచంలో రాకెట్ వేగంతో దూసుకొస్తున్న రంగం ఎలక్ట్రికల్ మోటార్స్ రంగం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎలక్ట్రిక్
న్యూఢిల్లీ : కాలుష్యం పెరిగిపోతుండటంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతుండటంతో భారత్లోనూ ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవ
టీ-ప్రైడ్ కింద అందించాలని ప్రభుత్వ నిర్ణయం తొలిదశలో 500 మందికి 35% సబ్సిడీపై పంపిణీ మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక
Electric Vehicles : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రధాన అడుగు వేసింది. బ్యాటరీతో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్లకు ఉచితంగా చేయనున్నట్లు ప్రకటించింది
జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకీ త్వరలో తమ ఎలక్ట్రిక్ కార్లను ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతా సవ్యంగా జరిగితే 2025 నాటికి తమ ఎలక్ట్రిక్ కార్లను భారతీయ