న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై మీ స్పందన తెలపాలం
మంత్రి అనుచరుని ఇంట్లో | మిళనాడులో ఓటింగ్కు ముందురోజు ఓ మంత్రి అనుచరుని ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరుగనుంది. ఎన్నికల ప్రచారం ఆదివారం ముగియడంతో ఓటర్ల ప్రల
సీట్ల సంఖ్య తగ్గింపు హాంకాంగ్, మార్చి 30: హాంకాంగ్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చైనా మరోసారి దెబ్బతీసింది. హాంకాంగ్ చట్టసభలో ప్రజలు ఎన్నుకునే స్థానాలను 35 నుంచి 20కి తగ్గించేసింది. ప్రస్తుతం మొత్తం 70 స్థానా�
జూలై 25లోపు నిర్వహించేందుకు కేంద్రం అడుగులు నామినేటెడ్ సభ్యుడి నియామకం లేనట్లే…! పాత పద్ధతిలోనే ఎన్నికల నిర్వహణకు కేంద్రం అడుగులు ఇప్పటికే వార్డుల వారీగా రిజర్వేషన్ల గెజిట్ విడుదల కంటోన్మెంట్ బోర్డ
పార్లమెంట్కు తెలిపిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, మార్చి 17: సోషల్ మీడియా కట్టడికి నియంత్రణ సంస్థను ఏర్పాటుచేసే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్కు వెల్లడించింది. అయిత�
మొత్తం 11 కార్పొరేషన్లలో ఉధృతంగా వీచిన ఫ్యాన్ గాలి 75 మున్సిపాలిటీలకుగాను 74 చోట్ల జగన్ ప్రభంజనం విజయవాడ, గుంటూరు, విశాఖలోనూ వైసీపీ విజయం డీలా పడిన టీడీపీ.. పట్టున్న ప్రాంతాల్లోనూ పరాజయం హైదరాబాద్, మార్�
పుణె, మార్చి 14: తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిల్లో బీజేపీ ఓడిపోతుందని, అసోంలో మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన పుణెలో విలేకరులతో మాట్
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఉద్యోగులతో తమది పేగు బంధం. ఉద్యోగుల పక్షపాతంగా పనిచేస్తుందన్నారు. వాణీదేవికి ప్రథమ ప్రాధాన్య ఓటు వేయాలి. – ప్రశాంత్రెడ్డి, ఆ
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీఆర్ఎస్ ఫిర్యాదు హైదరాబాద్, మార్చి10 (నమస్తే తెలంగాణ): మతం పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని �