పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో ఫస్టియర్ పరీక్షలు ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారుల కసరత్తు హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక �
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ప్రతిష్టాత్మక జింఖానా క్లబ్ పాలకమండలి ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. మొత్తం 1350 మంది సభ్యులు ఉండగా వారిలో 896మంది తమ ఓటుహక్కును వినియోగించు కున్నారు. అచ్యుత రా�
మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓటర్లని ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సారి విందుల పేరుతో ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య నరేష్ తన ఇంట్లో వ�
ఇరాన్ | ఆఫ్ఘనిస్థాన్లో ఎన్నికలు జరపాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
హాస్య నటుడు షకలక శంకర్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కార్పొరేటర్’. సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి నాయికలు. సంజయ్ పూనూరి దర్శకత్వంలో ఎ.పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సారును పూర్తిచేసుకు
తెలుగు బీసీ ప్రజా సంక్షేమ సంఘం | తెలుగు బీసీ ప్రజా సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. శుక్రవారం హిమాయత్నగర్లో జరిగిన సంఘం సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
Election commission: ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) వివిధ పార్టీల అభిప్రాయాలు కోరింది. ఈ మేరకు ఇవాళ అన్ని పార్టీలకు లేఖలు
న్యూఢిల్లీ: దేశంలోని రాజకీయ పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డు�
MAA Elections | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష ఎన్నికల లొల్లి కొనసాగుతున్నది. ఎన్నికల వాయిదాకు ప్రయత్నిస్తున్నారని నటి హేమ ఆరోపించారు. ఎన్నికలు జరపకుండా నరేశ్నే మళ్లీ ఎన్నుకోవాలని చూస్తున్నారని ఆగ్�
కరోనా తీవ్రమవుతున్నది.. టీకాలకు ప్రాధాన్యమివ్వండి: బీజేపీ నేత సువేందుకోల్కతా: కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికల నిర్వహణ సరికాదని పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నా
ఎన్నికల బరి| రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీచేస్తామని, ఎవరితో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో వ�
బీజేపీ అధ్యక్షుడిపై కేసు| అసలే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు. ఆయనేమో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. కొంచం కింద మీద అయినా ఓటమి చవిచూడాల్సిందే. ఎన్నికల బరిలో నిలిచిన ఓ వ్యక్తిపేరు, ఆయన పేరు ఒకేలా ఉన్నాయి.
కోల్కతా: బెంగాల్ సీఎం మమత బెనర్జీ కేంద్రంపై మరోసారి తనదైన రీతిలో నిప్పులు చెరిగారు. బెంగాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశాన్ని సర్వ నాశనం చేశారు. ఆరు మాసాలుగా కేంద్ర ప్రభుత్�
దరువేసిన జనం దద్దరిల్లిన పురం పురపోరులో టీఆర్ఎస్ జయభేరి మొత్తం 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాల్టీలు కారు కైవసం మొత్తం 248లో 181 సీట్లలో టీఆర్ఎస్, 2 చోట్ల సీపీఐ విజయం 74 శాతం డివిజన్లు/వార్డులలో వికసించిన గులాబ�