ఎన్నికల సిబ్బంది అ్రప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మహేశ్ దత
మీరు డ్యూటీ చేస్తున్నారా లేక టైం పాస్ చేస్తున్నారా అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ మైనార్టీ ఏరియాలోని ఓ పోలింగ్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రిసైడింగ్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలు బు�
లోక్సభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్కు ముందే ఓటేశారు. వీరితోపాటు ఎన్నికల సిబ్బంది సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతీ ఉద్యోగీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హకు వినియోగించుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు.
ఎన్నికల సిబ్బంది నేడు, రేపు హోం ఓటింగ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 121 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 86 మంది సీనియర్స్ సిటిజన్స్, 35 మంది దివ్యాంగులు ఉన్నారు.
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో అధికారయంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. ముఖ్యంగా ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది నియామకం, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ తద�
పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలకాగా, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ, ఈవీఎంలను సిద్ధం చేసే పనిలో జిల్లా ఎన్నికల అధికారులు నిమ�
రానున్న పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి పోలీసులు, ఇతర ఎన్నికల సిబ్బంది సమష్టిగా పనిచేయాల్సిన అవసరముందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు.
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధి విధానాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై అవగ
CEO Vikas Raj | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ శుక్రవారం స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించారు.
నిర్మల్ జిల్లాలో ఈనెల 30న జరుగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పా ట్లను పూర్తి చేశామని, ప్రతి పోలింగ్ బూత్లో ఓటరు స్లిప్పుల పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశించారు.
ఓటర్ల జాబితాపై వివిధ పార్టీలు, ప్రజల నుంచి వ్యక్తమైన అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేసింది. తమకు వచ్చిన ఫిర్యాదుల్లో 98 శాతం అపోహలేనని, కేవలం రెండు శాతం మాత్రమే వాస్తవాలు అని పేర్కొంది.