లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సుదీర్ఘకాలం కొనసాగిన ఎన్నికల కోడ్ గురువారంతో ముగిసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం సాయంత్రం కోడ్ ఎత్తివేస్తూ, ఉత్తర్వులు విడుదల చేసింది.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికలకు ఆయా జిల్లాల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంల�
సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని నాలుగు లోక్ సభ స్థానాల్లో ఎన్నికల సందడి షురూ అయ్యింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల దిశగా సమాయత్తమవుతుండడంతో త్వరలో ప్రచార క
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూలు విడుదల చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చింది. దీంతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో శనివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లో ఆదివారం అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి �
ఎన్నికల నిబంధనలను పకడ్బందీంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ నోడల్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో శనివారం వివిధ విభాగాల నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో ఎలక్షన్లు ఉండనుండగా, రాష్ట్రంలో నాలుగో విడుత జరుగనున్నాయి. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ ర�
పార్లమెంట్ ఎన్నికల నగరా మోగింది. ఈ మేరకు శనివారం కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కలెక్టర్లు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ ప్రవర్తనా నియ