బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) షెడ్యూల్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) మీడియా సమావేశం నిర్వహించనుంది.
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను కలెక్టరేట్�
ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది. అక్టోబర్ 9న తొలి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) నగారా మోగింది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఐదు �
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 26 లేదా 27న జారీ అవుతుందా? దస రా తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల అవుతుందా? అంటే రాష్ట్రంలో అధికార యంత్రాంగం వడివడిగా చేపట్టిన ఎన్నికల ముందస్తు కసరత్తు దానికి సంక�
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార కాంగ్రె స్ పార్టీకి తలపోటుగా మారింది. పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర కావొస్తున్నప్పటికీ ఎన్నికలు నిర్విహంచలేక తలలు పట్టుకుంటోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన ప్రక్రియ ముగిసింది. సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ ఓటరు జాబితాను పంచాయతీ అధికారులు విడుదల చేశారు. తాజాగా బుధవారం(సెప్టెంబర్ 10న) ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుండటంతో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వేడి మొదలైంది.
Vice president Elections | జగదీప్ ధన్కడ్ (Jagdeep Dhankhar) రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి (Vice president) పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది.
అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందులో స్థానిక ఎమ్మెల్యే �
ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా జీవన్రెడ్డి, ఉపాధ్యాయ ఎ�
AP MLC Elections | ఏపీలో మరో రెండు నెలల్లో ఖాళీ కానున్న రెండు పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని స్పష్టం
పల్లెపోరుకు కసరత్తు మొదలైంది. షెడ్యూల్ ఎప్పుడొచ్చినా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారం యంత్రాంగం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఇప్పటికే గ్రామాలు, వార్డుల వారీగ�
నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ఇన్నిరోజులు హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు అంటే శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం ముగియనుంది.